Terrorist : ఉగ్ర ముఖాల కేసు … తెలుగులోకి మరిన్ని విషయాలు.

తేదీ : 20/05/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విజయనగరం జిల్లాలో ఉగ్ర మూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయట పడుతున్నాయి. ఈవారం ఆ జిల్లాలోనాలుగు…

చిన్నారి ప్రాణాలు బలిగొన్న మహిళ కారు డ్రైవింగ్ సరదా

ఒకరు మృతి, ఒకరి పరిస్థితి విషమం Trinethram News : భర్తతో కలిసి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు గ్రౌండుకు వెళ్లి, అదుపుతప్పి కారుతో చిన్నారులను ఢీకొన్న మహిళ.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని నవ్య కాలనీలో నివాసం ఉంటున్న మహేశ్వరి…

Father Murder baby : ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసిన తండ్రి

Trinethram News : హైదరాబాద్ – గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్‌ నుండి వచ్చి ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు.. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా,…

Case Against Peddireddy : మాజీమంత్రి పెద్దిరెడ్డి సహా కుటుంబసభ్యులపై అటవీశాఖ కేసు

Trinethram News : పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు.. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిపై అటవీశాఖ కేసు .. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడి భార్య ఇందిరమ్మపై కేసు.. మంగళంపేట అటవీ ప్రాంతంలో…

Ranganath : హయత్ నగర్ సీఐపై హైడ్రా కమిషనర్ సీరియస్

Trinethram News : హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆగ్రహం తెప్పించారు హయత్ నగర్ సీఐ. వివాదాస్పద భూముల విషయంపై బాధితులు ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని సీరియస్ అయ్యారు. పోలీసులు ఉన్నది బాధితుల కోసమే కదా.. మరెందుకు…

Mahesh Babu : సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు

Trinethram News : హైదరాబాద్ : సాయి సూర్య డెవలపర్స్ కేసులో టాలీవుడ్ సినీ హీరో మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న…

YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్ …జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ Trinethram News : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో…

KA Paul : రూ.5 లక్షలు కట్టాలని KA పాల్ కు హైకోర్టు సూచన

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు విషయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన పిల్ ను హైకోర్టు నిన్న విచారించింది. ఆ కేసును CBIతో…

Illegal Building Case : కోర్టులో నడుస్తుంది అక్రమంగా కట్టిన బిల్డింగ్ కేసు

తేదీ : 05/05/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం పట్టణంలో కన్యకా పరమేశ్వరి సత్రం కి ఏర్పాటుచేసిన కరెంట్ విషయంపై అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రిసిటీ) వారికి కంప్లీట్ చేయడం…

Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

Trinethram News : ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ వ్యాక్యాలు చేసిన విజయ్ దేవరకొండ గిరిజన జాతిని…

Other Story

You cannot copy content of this page