Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజినీ పై ఏసీబీ కేసు

Trinethram News : ఏపీలో మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి…

Veera Mahila Sujatha : వీర మహిళ సుజాత పై కేసు నమోదు

తేదీ : 22/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈనెల 14వ తేదీన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భవ సభకు జ్యోతి…

Posani : పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ

కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే! పవన్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు Trinethram News : సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు…

Daughter Kills Father : మంటగలిసిన మానవ సంబంధాలు

అక్రమ సంబంధం కోసం కన్న తండ్రినే కడతేర్చిన కూతురు మూడు రోజుల్లోనే ముద్దాయిలను అరెస్ట్ చేసిన టౌన్ సీఐ సురేష (మండపేట త్రినేత్రం న్యూస్) మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పడక సుఖం కోసం ఏకంగా కన్నతండ్రి నే కడతేర్చిన కూతురు ఉదంతమిది.…

Betting App Case : విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు

Trinethram News : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణు ప్రియను పోలీసులు దాదాపు పది గంటలకుపైగా విచారించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా విచారణ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న రీతూ చౌదరి కూడా విచారణకు…

Vijay Devarakonda : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు చేయడంపై స్పందించిన విజయ్ దేవరకొండ టీం

Trinethram News : చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశాడు విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న A23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశాడు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని…

Both Died : ఇద్దరి మృతి

తేదీ : 19/03/2025. విజయనగరం జిల్లా : (త్రినేత్ర న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ధత్తి రాజే రుమండలం , కోరపు కొత్తవలస జంక్షన్ వద్ద బైకును ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడేమృతి…

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI…

Manchu Lakshmi : బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి

Trinethram News : బెట్టింగ్‌ యాప్‌ ప్రమోట్‌ చేసిన మంచు లక్ష్మిపై కేసు నమోదుకు పోలీసుల రంగం సిద్ధం.. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోట్ చేస్తూ మంచు లక్ష్మి ప్రచారం.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Vijayasai Reddy : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

Trinethram News : విజయవాడ, ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని పేర్కొన్న సీఐడీ.. ఇప్పటికే ఈ నెల 12న సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్‌ షేర్ల వ్యవహారంలో సాయిరెడ్డిని ప్రశ్నించనున్న సీఐడీ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

Other Story

You cannot copy content of this page