అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయలు 608.08 కోట్లు విడుదల

తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 సంవత్సరం లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం తుఫానుల వంటి పకృతి వైపరీత్యాలు సంభవించడం జరిగింది. తెలంగాణ , ఒడిశా, నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలకు ఆర్థిక సాయం…

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌!

Trinethram News : Mar 29, 2024, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వరదల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం పెరిగిపోతోంది. దీనికి చెక్‌ పెట్టేందుకే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి…

ఆ రన్ వేపై ఎయిర్ ఫోర్స్ విమానాలు ట్రైల్ రన్ నిర్వహించాయి

బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద జాతీయ రహదారిని విమానాలు దిగే రన్ వేలా ఉపయోగించుకునేలా నిర్మించారు. ఆ రన్ వేపై ఎయిర్ ఫోర్స్ విమానాలు ట్రైల్ రన్ నిర్వహించాయి. విపత్తుల సమయంలో ఇక్కడ విమానాలు దిగి .. సహాయ చర్యలు చేపట్టడానికి…

Other Story

You cannot copy content of this page