New Pensions : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరు
Trinethram News : అమరావతి : ఏపీలో జులైలో కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ వారంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల…