Buttermilk Distribution : 14వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతం

రాజానగరం త్రినేత్రం న్యూస్ : బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి,ఆధ్వర్యంలో వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాజానగరం,బస్ స్టాండ్ సెంటర్ల వద్ద ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించడానికి 14వ రోజు…

Lions Club : 50వ రోజు చేరిన కొంతమూరు షణ్ముఖ లయన్స్ క్లబ్ మజ్జిగ పంపిణీ

వేసవి మజ్జిగ పంపిణీ సేవలను ప్రశంసించిన లయన్స్ గవర్నర్రాజమహేంద్రవరం, మే 13, రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు షణ్ముఖ లయన్స్ క్లబ్ ఆధ్వ ర్యంలో మండు వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకొని గత 50 రోజులుగా మజ్జిగ పంపిణీ జరుగుతుంది. రోడ్డున ప్రయాణిస్తున్నఅనేకమంది ప్రజలు…

జిల్లాలో ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి

బోగస్ మస్తర్ లతో అవనీతి ఉపాధి భృతిగా ప్రతికూలికి ఏడాదికి రూ 12 వేలు అందించాలిఎండలు తీవ్ర దృష్ట్యా పనులు వద్ద మజ్జిగ ఇవ్వండి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు Trinethram News : రాజమండ్రి…

Hanwith Modular Factory : ఉచిత మజ్జిగ పంపిణీని నిర్వహించిన హన్విత్ మాడ్యులర్ ఫ్యాక్టరీ హోమ్ ఇంటీరియర్స్

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 19 : హన్విత్ మాడ్యులర్ ఫ్యాక్టరీ హోమ్ ఇంటీరియర్స్ వారు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వాహనదారులకు…

PSCWU : పని వేళలు మార్చడంలో కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష ఎందుకు?

కొత్తగూడెంలో ఒక విధానం, రామగుండంలో మరో విధానమా? ఎండల తీవ్రత దృష్ట్యా పని వేళలు మార్చి, మజ్జిగ ప్యాకెట్లు, చల్లటి త్రాగునీరు అందించాలి PSCWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న…

Cold Storage : ఘనంగా చలివేంద్రం ప్రారంభం

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 4 :నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని స్థానిక ట్రంకు రోడ్డులోని తిరుమల జనరల్ స్టోర్స్, వద్ద ఉచిత మజ్జిగ,చల్లని మంచి నీరు చలివేంద్రాన్ని కావలి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ…

గుడ్డు కూర.. టమాటా పప్పు! పోలింగ్ సిబ్బందికి పౌష్టికాహార భోజనం

12, 13 తేదీల్లో ఫాలో కావాల్సిన మెనూను పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపిన ఈసీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించాలని ఆదేశం ఎండల నేపథ్యంలో మధ్యలో మజ్జిగ లేదా నిమ్మరసం ఇవ్వాలని సూచన

జగన్నాథునికి పకాలు బువ్వ అర్పణ

Trinethram News : ఫాల్గుణ మాసం శుక్ల పక్షమి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలు ‘పకాలు బువ్వ’ దినోత్సవం నిర్వహించు కున్నారు. పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథునికి మజ్జిగన్నం (పకాలు బువ్వ), తోటకూర వేపుడు, అరటికాయ వేపుడు, కూరగాయల ఇగురు,…

Other Story

You cannot copy content of this page