ఎల్లిగడ్డకు కిలో రూ.500.. పంటపొలాల్లో సీసీ కెమెరాలు

Trinethram News : Garlic price: అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర 500 రూపాయల మార్క్‌ దాటింది. అటు అల్లం కూడా కిలో 300 నుంచి 350 రూపాయలకి చేరింది..…

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు

ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయం పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి

Trinethram News : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 483 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల తో ముగిశాయి. సెన్సెక్స్‌ 500పాయింట్లు , నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది.

కేంద్రం కీలక నిర్ణయం.. 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్.. 500 మంది అరెస్ట్‌

మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మొబైల్‌ల ద్వారా కాల్స్‌ చేస్తూ అమాయకులను మోసగిస్తున్నారు. ఒకరి పేరుపై ఎన్నో సిమ్‌ కార్డులను తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇలాంటి వాటిపై నిఘా పెట్టింది. డిజిటల్ మోసాలను…

వాట్సాప్ యూజర్లకు త్వరలో కొత్త సర్వీస్!

‘ఏఐ సపోర్ట్’ ద్వారా యూజర్ల సందేహాలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించనున్న మెసేజింగ్ యాప్ త్వరలోనే ఏఐ ఆధారిత ఫీచర్‌ను ఆవిష్కరించనున్న కంపెనీ వేగంగా పరిష్కారాలు పొందనున్న యూజర్లు

అయోధ్యలో కేఎఫ్‌సీ.. ఆ ఒక్కటి తప్ప అన్నీ అమ్ముకోవచ్చట!

కేఎఫ్‌సీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అయోధ్య కలెక్టర్ మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం నో శాఖాహార పదార్థాలు అమ్ముకోవచ్చన్న కలెక్టర్ ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నిషేధం

RBI కీలక నిర్ణయం

Trinethram News : కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

దేశంలో యూపీఐ (UPI) సేవలకు అంతరాయం ఏర్పడింది

దేశంలో యూపీఐ (UPI) సేవలకు అంతరాయం ఏర్పడింది. యూపీఐ లావాదేవీలు సక్రమంగా జరగడం లేదంటూ పలువురు వినియోగదారులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి వివిధ బ్యాంకింగ్‌ సేవలతోపాటు గూగుల్‌ పే, ఫోన్‌ పే, భీమ్‌, పేటీఎం వంటి…

You cannot copy content of this page