ఒక్క నిమిషంలోనే ఫోన్ చార్జింగ్

Phone charging within a minute Trinethram News : కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు.…

jio, airtel యూజర్లకు బిగ్ షాక్

Big shock for jio, airtel users Trinethram News : May 21, 2024, ఆన్‌లైన్ మోసాలు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొబైల్ బ్యాండ్‌లను మూసివేయాలని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది సిమ్ కార్డులను రీవెరిఫై చేయాలని…

జూన్ 4న స్టాక్ మార్కెట్లు రికార్డుల బ్రేక్

Stock markets break records on June 4 Trinethram News : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న భారత స్టాక్ మార్కెట్లు గత రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని ప్రధాని మోడీ ఆదివారం అన్నారు. జాతీయ మీడియా సంస్థలతో…

త్వరలో ఎయిర్ టెల్ రీఛార్జ్ రేట్ల పెంపు?

Airtel Recharge Rate Increase Soon? Trinethram News :హైదరాబాద్ : మే 17భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ ఈరోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో మొబై ల్ ఛార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.…

ఇకపై పేటీఎంలోనూ క్యాబ్ బుకింగ్!

Trinethram News : May 11, 2024, ఇకపై పేటీఎంలోనూ క్యాబ్ బుకింగ్!త్వరలోనే పేటీఎంలో క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ దిశగా పేటీఎం యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ద్వారా ఈ సేవలు…

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రికార్డు స్థాయికి ధర!

Trinethram News : బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు మంగళవారం మార్కెట్‌లో మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో…

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి

సెన్సెక్స్‌ 129 పాయింట్లు పతనమై 74,908 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 22,718 దగ్గర కొనసాగుతోంది.

కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌

Trinethram News : బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం ఎంజీ మోటర్‌..తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి కొత్త ప్రమాణాలతో హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. 3 వేరియంట్లలో లభించనున్న ఈ మోడల్‌.. ప్రారంభ ధర రూ.21.24 లక్షలుగా నిర్ణయించింది. 7, 6 సీటింగ్…

రిలయన్స్‌తో మస్క్ చర్చలు?

Trinethram News : భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రిలయన్స్‌తో టెస్లా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ జాయింట్ వెంచర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిందూ బిజినెస్‌లైన్ ఓ కథనం ప్రచురించింది.…

రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ

Trinethram News : ప్రముఖ SAR గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ2డబ్ల్యూని లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ను సంస్థ రూ.49,999 ఎక్స్‌ షోరూం ధరకు విక్రయిస్తోంది. దీనిలో కొత్త అంశం…

You cannot copy content of this page