2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన
Trinethram News : 2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన 2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్…
Trinethram News : 2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన 2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్…
Indian Economy: 2024లోనూ కొనసాగనున్న భారత వృద్ధి పథం: ఐరాస నివేదిక డిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ (Indian Economy) కొనసాగుతోందని ఐరాస నివేదిక తెలిపింది. 2024లో భారత వృద్ధిరేటును 6.2 శాతంగా అంచనా…
RBI: 2024 మార్చి తరువాత పాత రూ. 100 నోట్లు చెల్లవా.. ఆర్బీఐ ఏం చెబుతోంది.. నోట్ల రద్దు భారతదేశాన్ని ఒక కుదుపు కుదిపింది. దీని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూ. 500, రూ. 1000 నోట్లు చెల్లవని కేంద్రం…
Happy 86th birthday to the living legend of Indian business world, most ethical, Sri Ratan Tata who came into Swami’s fold at later stages but the connection was instant
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లను పేల్చేస్తామంటూ.. బెదిరింపు ఈమెయిల్లు పంపిన కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. బ్లాక్ హోల్స్ , న్యూట్రాన్ స్టార్స్ , ఎక్స్-కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్ చేపట్టనున్న ఇస్రో . పీఎస్ఎల్వీ-సీ58 ద్వారా ‘ఎక్స్పో-శాట్’ శాటిలైట్ను జనవరి 1న ఉదయం 9.10 గంటలకు అంతరిక్షంలోకి పంపుతున్నట్టు…
డీప్ఫేక్ల గురించి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో IT నిబంధనలను పాటించాలని కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు అడ్వయిజరీ జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సామాజిక మాధ్యమం వారు నిషేధిత కంటెంట్ను, ప్రత్యేకించి IT నిబంధనల క్రింద పేర్కొన్న వాటిని స్పష్టంగా,…
మొదటి సారి రూపాయిలో చెల్లింపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి కొనుగోలు చేసిన ముడి చమురుకు భారతదేశం మొట్ట మొదటి సారిగా రూపాయలలో చెల్లించింది. ఇప్పటి వరకు ముడి చమురు దిగుమతి చెల్లింపు తప్పనిసరిగా US డాలర్లలో జరుగుతు వస్తున్నది. UPI…
నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం న్యూ ఇయర్ రోజున ఇస్రో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. PSLV వాహన నౌక ద్వారా మన దేశానికి చెందిన ఎక్స్ పోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. ఈ ప్రయోగాన్ని సతీష్…
ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్న భారతీయ ప్రయాణికుల విమానానికి లైన్ క్లియర్ మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ లో నిలిపివేసిన A340 విమానం మూడు రోజుల తర్వాత ఎగిరేందుకు లైన్ క్లియర్ అయింది. 303 మంది భారతీయ ప్రయాణీకులతో UAE నుంచి…
You cannot copy content of this page