Ramavat Ravindra Kumar : నూతన వదువరులను ఆశీర్వదించిన అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

నూతన వదువరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. హైదరాబాద్ లో జరిగిన డిండి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన పొనుగోటి భూపతిరావు కుమారుడు పొనుగోటి సాయి వివాహ వేడుకలలో…

Madhavaram Aruna Devi : మాధవరం అరుణ దేవి మృతి బాదాకరం

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. -అరుణ దేవి దశదిన కర్మకార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర…

BRS Party : నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు

దేవరకొండ ఎప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. *బొమ్మువారి వివాహ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణా రెడ్డి, దేవరకొండ నియోజక వర్గ నాయకులు వడ్త్య నాయక్. నేరేడుగొమ్ము మండల పరిధిలో గల కాచరాజు పల్లి గ్రామానికి…

BRS Silver Jubilee : బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన శ్రేణులు

దేవరకొండ ఏప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు చేసిన, కుట్రలు కుతంత్రాలు పన్నిన, వాటిని ఎదుర్కొని, తమదైన శైలిలో ముందుకు పోయి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నల్గొండ జిల్లా నాయకులు కార్యకర్తలకు బి…

KTR Injured : గాయపడ్డ మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సాయంత్రం జీమ్ లో గాయపడ్డాడు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తుండగా కేటీఆర్ వెన్నుముకకు గాయమైంది. ఈ విషయాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను గాయపడినప్పుడు వెంటనే…

BRS : శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న BRS – పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 28 త్రినేత్రం న్యూస్ . డిండిమండలం దేవత్ పల్లి తండాలో కొలువైన శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన BRS _ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య…

Uttam Kumar Reddy : ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి సిగ్గుపడండి.. బీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ ఆగ్రహం

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్‌ఎస్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్‌డీసీఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) ఇచ్చిన నివేదికను చూసి బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు పడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు…

Jagadish Reddy : కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం

Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం…

Rajineni Venkateswara Rao : బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

రాజినేని వెంకటేశ్వరరావు . డిండి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. ఈనెల 27వ తేదీన (ఆదివారం) బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను…

Madhavaram Aruna Devi : మాధవరం అరుణ దేవి మృతి బాధాకరం

బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్19 త్రినేత్రం న్యూస్. డిండి p a c s చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు తల్లి మాధవరం అరుణదేవి…

Other Story

You cannot copy content of this page