ఈ నెల 28న పాంబన్కు ప్రధాని

కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని Trinethram News : తమిళనాడు :ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను…

Bridge : మంత్రి ఇలా కాలో శిథిలావస్థలో ఉన్న మానేరుబ్రిడ్జి

మంత్రి ఇలా కాలో శిథిలావస్థలో ఉన్న మానేరుబ్రిడ్జి పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉమ్మడి కరీంనగర్ జిల్లా. భూపాలపల్లి జిల్లాల మధ్య ఉన్న అడవి సోమనపల్లి గ్రామం వద్ద ఉన్నమానేరు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది, వీటి రక్షణ గోడలు కొన్ని…

MLA Dagumati Venkata Krishnareddy : ఉదయగిరి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఉదయగిరి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే Trinethram News : కావలి పట్టణం లోని ఉదయగిరి బ్రిడ్జి పై జరుగుతున్న పనులను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గురువారం పరిశీలించారు. జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు…

కూలిన సలీంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్

కూలిన సలీంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నంద్యాల స్థానిక 35 వ వార్డు సలీంనగర్ నందు గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జి నేడు ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ఆ విషయం తెలుసుకున్న…

రోడ్డు వేశారు రంధ్రం మరిచారు

రోడ్డు వేశారు రంధ్రం మరిచారు(బురద గెడ్డ వంతెన పెద్ద రంద్రం ఏర్పడి ప్రమాదకరంగా మారింది) అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి:19 వంతెన కూలిపోయే ప్రమాదకరం పొంచి ఉంది తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలి.రేండు మండలాల సరిహద్దు పురాతన బురద…

రేపు ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం

రేపు ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం Trinethram News : Hyderabad : ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌-జూపార్కు మార్గంలో నిర్మించిన వంతెనను రేపు ప్రారంభించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. ఆరాంఘర్‌…

Glass Bridge : కన్యాకుమారిలో అద్దాల వంతెన

దేశంలోనే మొట్ట మొదటిసారిగా…కన్యాకుమారిలో అద్దాల వంతెన.. Trinethram News : ఫైబర్‌ గ్లాస్‌ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్‌… వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం రూ.37 కోట్లతో…

బ్రేక్ వేస్తే బురదలో పడినట్లే

బ్రేక్ వేస్తే బురదలో పడినట్లే Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్.అరకు లోయ నుండి చొoపి, కొత్తవలస, బస్కి, మార్గమధ్యంలో కొత్తగా నిర్మిస్తున్న “వంతెన” పనులు జరుగుతుండడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు…

“ప్రమాదకరంగా మారిన బురద గెడ్డ వంతెన “

“ప్రమాదకరంగా మారిన బురద గెడ్డ వంతెన “Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి బురద గెడ్డ వంతెన ప్రమాదకరంగా మారింది ఈ రహదారి వైపు నుండి “అరకు పాడేరు” కి నిత్యం…

అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు

Trinethram News : అన్నమయ్య జిల్లా కురబలకోట అంగళ్ళు వద్ద కనిగిరి బస్సు బోల్తా: పలువురికి గాయాలు అంగళ్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కనిగిరి బస్సు బోల్తా పడి ప్రయాణికులు పలువురు గాయపడ్డట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. కనిగిరి నుంచి…

Other Story

You cannot copy content of this page