Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం…

Maoist letter : కర్రెగుట్టల ఆపరేషన్‌ను నిలిపేయండి

Trinethram News : ఏప్రిల్ 25: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌పై వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల అయ్యింది. కేంద్ర,…

Firing : భారత్ – పాక్ మధ్య కాల్పులు

Trinethram News : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దాంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం…

Encounter : తెలంగాణ – చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

Trinethram News : ఐదు మంది మావోయిస్టుల మృతి!! భద్రతా బలగాలు – మావోయిస్టుల మధ్య భీకర పోరు.. భీమారంపాడు గ్రామస్తులు ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు.. ములుగు అటవీ ప్రాంతంలో భారీగా మోహరించిన భద్రతా బలగాలు, మావోయిస్టులు.. కర్రెగుట్ట అడవుల్లో…

Crossfire : బోర్డర్ లో ఎదురు కాల్పులు

జమ్మూ కాశ్మీర్‌ : ఏప్రిల్ 12 : జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. నియంత్రణ రేఖ…

Earthquake in Tibet : భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి

భారీ భూకంపానికి టిబెట్ దేశంలో 53 మంది మృతి Trinethram News : టిబెట్ : మంగళవారం ఉదయం నేపాల్-టిబెట్(Tibet) దేశాల సరిహద్దులను భారీ భూకంపం వణికించింది. హిమాలయ దేశాల్లో 7.1 తీవ్రతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా…

Statue of Chhatrapati Shivaji : చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం Trinethram News : చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. శౌర్యపరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహారాజ్ చిహ్నమని సైన్యాధికారులు తెలిపారు. 14,300 అడుగుల…

Kailas Mansarovar Yatra : కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్

కైలాస్ మానసరోవర్ యాత్రకు లైన్ క్లియర్ Trinethram News : భారత్-చైనా సరిహద్దుఅంశాల పై మరో కీలక ముందడుగు పడింది. జిజాంగ్ (టిబెట్) ప్రాంతంలో కైలాస్ మానసరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అజిత్ దోవల్, చైనా విదేశాంగ…

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్!

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్! కలం నిఘా: న్యూస్ ప్రతినిధి సంగారెడ్డి జిల్లా: డిసెంబర్ 14దేశ సరిహద్దుల్లో బాంబుల తో గర్జనలు చేసే యుద్ధ ట్యాంకర్లు..ఈరోజు సంగా రెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రత్యక్షమయ్యా యి.…

High Court : ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు Trinethram News : Andhra Pradesh : ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్…

Other Story

You cannot copy content of this page