Chhattisgarh DGP : 21రోజుల్లో 31మంది మావోయిస్టులు మృతి

Trinethram News : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో జరిగి భారీ నక్సల్ ఆపరేషన్స్లో మావోయిస్టులకు భారీగానే ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లో భద్రతా దళాలు 31మంది నక్సలైట్లను హతమార్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. బీజాపూర్లో…

Encounters : మావోయిస్టు దళాలను వెంటాడుతున్న బలగాలు

Trinethram News : ఒకే రోజు రెండు భారీ ఎన్ కౌంటర్లు.. బీజాపూర్ జిల్లా శివారు లంకపల్లి అడువుల్లో ఎన్ కౌంటర్.. 30 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం సెర్చ్ ఆపరేషన్ లో 24 మంది మృతదేహాల గుర్తింపు.. మహారాష్ట్ర,…

General Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదన్న

ఎన్నో కుటుంబాలు ప్రియమైన వారిని కోల్పోవాల్సి ఉంటుందని వ్యాఖ్య సరిహద్దుల్లో నివసించే వారి పరిస్థితి దారుణంగా ఉంటుందన్న మాజీ ఆర్మీ చీఫ్ యుద్ధం అనివార్యమైతే తప్ప, అది చివరి ప్రత్యామ్నాయంగానే ఉండాలని సూచన Trinethram News : భారత్, పాకిస్థాన్ మధ్య…

Baloch Message to India : భారత్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచన

పాకిస్థాన్ ఊసరవెల్లి లాంటిది, దానిని నమ్మొద్దని విజ్ఞప్తి శాంతి, సోదరభావం అంటూ పాక్ చెప్పే మాటలన్నీ మోసపూరితమని మండిపాటు బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బీఎల్ఏ Trinethram News : భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం…

Pawan Kalyan : ఏపీ పంచాయతీరాజ్‌శాఖ కీలక నిర్ణయం

Trinethram News : గ్రామ పంచాయతీ పరిధిలో.. సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ ప్రకటన.. ఇప్పటి వరకు సరిహద్దుల్లో సేవలు అందించిన.. రిటైర్డ్ సైనికులకు మాత్రమే మినహాయింపులు .. సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ సిఫార్సుతో.. ఈ నిర్ణయం తీసుకున్నామన్న…

పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు

Trinethram News : మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది.. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు.. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది…

YS Jagan : ఈనెల 13న గోరంట్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాక

Trinethram News : దేశ సరిహద్దులో భారత్ వర్సస్ పాకిస్తాన్ జరుపుతున్న పరస్పర కాల్పుల దాడులలో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికోసం గోరంట్ల మండలం కల్లీ తండాకు ఈ నెల 13న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నట్లు…

Terrorists killed : జమ్మూలో ఏడుగురు ఉగ్రవాదులు హతం

Trinethram News : సాంబా జిల్లాలోని సరిహద్దును దాటుతుండగా ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపిన బీఎస్ఎఫ్ పాకిస్తాన్ పోస్ట్ ధన్‌ధర్‌ను డ్యామేజ్ చేసిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Amit Shah : సరిహద్దుల్లో కాల్పులు.. అమిత్ షా తాజా ఆదేశాలివే

Trinethram News : న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్ చేస్తున్న చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. భారత సరిహద్దులో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.…

Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

దాదాపు 30 మందికి పైగా మావోయిస్టులు మృతి Trinethram News : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో బాంబుల వర్షం.. హెలీకాఫ్టర్లతో కర్రెగుట్టపై భద్రత దళాల కాల్పులు .. అధునాత ఆయుదాలతో సాటిలైట్స్, డ్రోన్స్‌ను ఉపయోగిస్తూ మావోయిస్టులపై పైనుంచి బాంబుల వర్షం…

Other Story

You cannot copy content of this page