అభివృద్ధి చేసెవారికే ప్రజలు ఓటు వేస్తారు :మోదీ

People will vote for developers: Modi దేశాభివృద్ధికి పాటుపడే వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్‌ను…

రాజీనామా చేయను: కేజ్రీవాల్

Will not resign : Kejriwal Trinethram News : ఢిల్లీ, మే 23: తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని, అలా చేస్తే మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం…

సమస్యలకు బరిలో దిగిన బిజెపి

BJP is in the ring of problems జయశంకడ్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేవి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్…

బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

Prashant Kishore’s key comments on seats won by BJP Trinethram News : May 21, 2024, లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచే అవకాశం…

పూరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేత సంబిత్ పాత్రా

BJP leader Sambit Patra contested from Puri Lok Sabha seat నోరు జారిన సంబిత్ పాత్ర.. పూరి జగన్నాథుడు మోదీ భక్తుడంటూ షాకింగ్ కామెంట్ పూరీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేత సంబిత్ పాత్రా…

అగ్నివీర్‌పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

Rahul’s key comments on Agniveer తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని…

జూన్ 4న స్టాక్ మార్కెట్లు రికార్డుల బ్రేక్

Stock markets break records on June 4 Trinethram News : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న భారత స్టాక్ మార్కెట్లు గత రికార్డులన్నింటినీ బద్దలు కొడతాయని ప్రధాని మోడీ ఆదివారం అన్నారు. జాతీయ మీడియా సంస్థలతో…

ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయం…విజయం తథ్యం

This time BJP is sure of 400 seats…Victory is a fact Trinethram News : ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని…

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు

ప్రత్యేక విమానంలో వారణాసికి చంద్రబాబు.. ఇప్పటికే చేరుకున్న పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఇరువురు నేతలు అనంతరం నిర్వహించనున్న ఎన్డీఏ బహిరంగ సభలో ప్రసంగం వారణాసిలో ఘనంగా మోదీ నామినేషన్‌కు బీజేపీ ఏర్పాట్లు ప్రధాన మంత్రి నరేంద్ర…

ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

Trinethram News : Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ…

You cannot copy content of this page