బాలికపై మాజీ సీఎం యడ్యూరప్ప లైంగిక వేధింపులు. కేసు నమోదు !

Trinethram News : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ యడ్యూరప్ప కు ఊహించని షాప్ తగిలింది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఫోక్సో కేసు నమోదు అయింది.. ఫిబ్రవరి 2వ తేదీన ఓ చీటింగ్ కేసు విషయంలో…

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ కి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్

బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ

Trinethram News : నర్సంపేట – పీఏసీఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గత ఆరు నెలలుగా Bjp పార్టీకి అనుకూలంగా పనిచేస్తుండగా రెండు నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. మోహన్ రెడ్డి రావడాన్ని వ్యతిరేకిస్తున్న…

బి ఫాం తీసుకుని బయలుదేరిన నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్

నర్సాపురం జనసేన – టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా శ్రీ. బొమ్మిడి నాయకర్ బి ఫాం తీసుకుని బయలుదేరిన నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్…

ఈ నెల 17న చిలకలూరిపేట సభ

జాతీయ రహదారిపై దిగనున్న ప్రధాని మోదీ విమానం..! ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద భారీ సభ హాజరు కానున్న ప్రధాని మోదీ కొరిశపాడు వద్ద ఎమర్జెన్సీ రన్ వేని పరిశీలించిన అధికారులు

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

హర్యానా సీఎం రాజీనామా?

Trinethram News : హర్యానా: మార్చి 12హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.ఈరోజు మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేజేపీ, బీజేపీ కూటమిలో…

దిగొచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ

Trinethram News : చిలకలూరిపేట సభకు బస్సులు ఇచ్చేందుకు రెడీ.. ఈ నెల 17న టీడీపీ, బీజేపీ, జనసేన సభ.. లేఖ రాసిన వెంటనే ఎన్ని బస్సులు కావాలో చెప్పాలన్న ఆర్టీసీ.. చిలకలూరిపేట సభకు ప్రధానమంత్రి మోదీ హాజరు..

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యనంటున్న మల్లికార్జున ఖర్గే

Trinethram News : న్యూఢిల్లీ :మార్చి 12కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకుండా.. ఆ పార్టీని ముందుండి నడిపించాలని,…

You cannot copy content of this page