మల్కాజ్‌గిరి టికెట్ ఈటెల రాజేందర్‌కు ఖరారు!!

మల్కాజ్‌గిరి టికెట్ తనకు ఖరారు అయిందని చెబుతున్న ఈటెల.. రేపు పొద్దున్న శామీర్ పేట లోని ఈటెల నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ కోసం బీజేపీ కార్యకర్తలను ఆహ్వానించారు. ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ప్రకటించకుండా కేవలం ఈటెలకు మాత్రమే ఎలా ప్రకటిస్తారు అని…

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామంలో ఠాగుర్ రాజేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు జాతరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక…

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా

బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల. మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా. టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా. 10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల.

గచ్చిబౌలి లోని రాడిసన్ హోటల్ లో పోలీసుల సోదాలు

భారీగా డ్రగ్స్ పట్టుకున్న గచ్చిబౌలి పోలీసులు.. బీజేపీ నేత కుమారుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిన్న రాత్రి హైదరాబాద్ రాడిసన్ పబ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డ శేరిలింగంపల్లి…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని…

తూప్రాన్ లో విజయ సంకల్ప యాత్ర కొనసాగింది

కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన రోడ్ షో, బిజెపి శ్రేణుల బైక్ ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘనందన్ రావు

ఈనెల 29న లోక్‍సభ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

ఢిల్లీ సుమారు వంద మంది అభ్యర్థులతో మొదటి జాబితా వచ్చే అవకాశం మొదటి జాబితాలో ప్రధాని మోదీ, అమిత్‌షాతో పాటు మరికొందరు మొదటి జాబితాలో ఈ దఫా లోక్‍సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్రమంత్రులు తొలి జాబితాలో…

జగన్ పై పోటీచేయబోయే టీడీపీ అభ్యర్థి ఈయనే

Trinethram News : ఏపీ శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ పై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) పోటీచేయనున్నారు. రవీంద్రనాథ్ టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. జగన్ ఎక్కడ పోటీచేస్తే తాను అక్కడ పోటీచేస్తానంటూ గతంలో పలుమార్లు…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ నేతలు పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ జాబితాపై చర్చ

You cannot copy content of this page