ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

ఢిల్లీకి పురందేశ్వరి

Trinethram News : బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చిట్టు సమాచారం. బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం. పురందేశ్వరి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తుల పై క్లారిటీ వచ్చే అవకాశం.

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసా – గవర్నర్ తమిళిసై

ఏపీ లో ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు?

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. సిద్ధం అంటూ అధికారపార్టీ వైసీపీ కదనరంగంలోకి దూకింది. ఈ యుద్ధానికి సంసిద్ధం అంటూ టీడీపీ, జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ సైతం.. కదనానికి కాలు…

అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు

హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు

బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

త్వరలో ఎన్నికలు విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి

టీడీపీ,జనసేన,బీజేపీ ఉమ్మడి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుపాటి పురందేశ్వరి

అమరావతి… ఈ నెల 9 న ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ అధినేత నారా చంద్ర బాబు… జనసేన అధినేత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం… బీజేపీ పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు… దాదాపు ఖరారు… విశాఖ,అరకు,తిరుపతి,విజయవాడ,శ్రీకాకుళం… దాదాపు బీజేపీ,జనసేన,టీడీపీ కూటమికి…

శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధి సాయి బాబా నగర్(వీరాస్వామి నగర్ )లో శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన…

బీజేపీ ఎంపీ సొయం బాపురావు సంచలన వ్యాఖ్యలు

నాకు టికెట్ రాకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారు, ఆదివాసీ బిడ్డ రెండో సారి గెలిస్తే ఎక్కడ కేంద్రమంత్రి అవుతాడో అని భయంతో నాకు టిక్కెట్ రాకుండా చేశారు బీజేపీ తెలంగాణ అగ్రనేతలు. కొమ్మపై ఆధారపడ్డొడిని కాదు స్వతాహా ఎగరగలను, రెండో జాబితాలో…

You cannot copy content of this page