కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్త: ఎమ్మెల్సీ కవిత

Trinethram News : Date 26/03/2024 తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.తననుతాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ,ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.ఈ కేసులోఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని,ఇంకోక్కరికి లోకసభ ఎన్నికలలో…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

Trinethram News : KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్…

నేను సీఎంగా ఉన్నంత కాలం ముస్లింలకు అన్యాయం జరగదు: చంద్రబాబు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్న చంద్రబాబు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరణ ముస్లింల హక్కులకు భంగం కలిగే చర్యలు తాము ఏనాడూ తీసుకోలేదని వెల్లడి

అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారంపై నిప్పులు చెరిగిన ఆప్ సర్కార్

ఈడీ ఆరోపణలపై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ మాట్లాడారు. Aravind Kejriwal : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణానికి సంబంధించిన రికార్డింగ్‌లతో కూడిన పాత మొబైల్ ఫోన్‌ను పారవేసినట్లు చట్ట అమలు సంస్థల వాదనలను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం…

ఏప్రిల్ 5 నుంచి రాజమండ్రి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో పురందేశ్వరి సమీక్ష ఎన్నికల ప్రచార షెడ్యూల్‍పై ముఖ్య నాయకులతో పురందేశ్వరి సమావేశం ఒకట్రెండు రోజుల్లో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ ప్రచార సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకుల…

వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

Trinethram News : అమరావతి: వచ్చే నెల 5 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం.. హాజరుకానున్న కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు.. రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి

హోలీ వేడుకల్లో పాల్గొన్న అరూరి

Trinethram News : హోలీ పండుగను పురస్కరించుకొని హనుమకొండ లోని ప్రశాంత్ నగర్ లోనీ వారి నివాసంలో మరియు వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకల్లో బీజేపీ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధి అరూరి రమేష్ గారు పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిరూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకిఈసీ…

నేడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 23ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత పై ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థు లపై స్పష్టత రానుంది.…

పదేళ్లుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్సెస్‌ బీజేపీ

ప్రధాని మోదీని గట్టిగా ఢీకొన్న కేజ్రీవాల్‌ పలు రాష్ట్రాల్లో కమలానికి కంట్లో నలుసు కేజ్రీవాల్‌ అరెస్టుతో తుది అంకానికి చేరిక న్యూఢిల్లీ, మార్చి 21: దాదాపు పదేళ్లుగా కేంద్రంలో మోదీ.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ అధికారంలో ఉన్నారు..! ఈ వ్యవధిలో మోదీకి ఎందరో…

Other Story

You cannot copy content of this page