కార్తీక్ దశదినకర్మ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : నవపెట్ మండల్ ఎక్ మామిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కార్తీక్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మిట్ట పరమేశ్వర్ రెడ్డి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు…

Bandi Sanjay : అందాల పోటీలకు రూ. 300 కోట్లు… పుష్కరాలకు రూ. 35 కోట్లేనా?

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించిన బండి సంజయ్ పుష్కరాల ఏర్పాట్లకు రూ.35 కోట్లు చాలా తక్కువని విమర్శ యూపీలో కుంభమేళాను బీజేపీ ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు Trinethram News : పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం…

Prashant Kishor : పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

Trinethram News : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. జన…

Supreme Court : మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

Trinethram News : కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్ళిన మంత్రి విజయ్ షా ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించిన సుప్రీంకోర్టు.. నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల…

Minister Vijay Shah : సోఫియా ఖురేషికు పది సార్లైనా క్షమాపణ చెప్తాను మంత్రి విజయ్ షా

Trinethram News : నిన్న ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షా తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని,…

Special Pujas : దేవాలయంలో ప్రత్యేక పూజలు

తేదీ : 10/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలోని శ్రీ వెంకటేశ్వర, మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీరులో పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్న భారత్ వివిధ దళాల…

Swarnandhra : రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తాం

తేదీ : 03/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తుందని బిజెపి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు అనడం జరిగింది. భవిష్యత్తులో అమరావతి…

PCC President Sharmila : పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గృహనిర్బంధం – బీజేపీ దాడులను కాంగ్రెస్ ఖండన

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకువేలి),త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ మే 2: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో ఎటువంటి నోటీసు లేకుండా అకారణంగా గృహనిర్బంధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

MLA Nallamilli : పాక సత్యనారాయణను అభినందించిన అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్, పాక వెంకట సత్యనారాయణ, ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నామినేషన్ వేస్తున్న సందర్బంగా కలిసి శుభాకాంక్షలు…

Other Story

You cannot copy content of this page