Swarnandhra : రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తాం

తేదీ : 03/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తుందని బిజెపి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు అనడం జరిగింది. భవిష్యత్తులో అమరావతి…

PCC President Sharmila : పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గృహనిర్బంధం – బీజేపీ దాడులను కాంగ్రెస్ ఖండన

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకువేలి),త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్ మే 2: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డిని గన్నవరం, విజయవాడలోని ఆమె నివాసంలో ఎటువంటి నోటీసు లేకుండా అకారణంగా గృహనిర్బంధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా…

Y.T. Krishna : బీసీ లకు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏటి కృష్ణ.

బీసీలకు రాబోయే జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన BJP దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ A.T. కృష్ణ. డిండి గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : ఈ సందర్బంగా…

MLA Nallamilli : పాక సత్యనారాయణను అభినందించిన అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి

త్రినేత్రం న్యూస్ : రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్, పాక వెంకట సత్యనారాయణ, ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నామినేషన్ వేస్తున్న సందర్బంగా కలిసి శుభాకాంక్షలు…

CM Siddaramaiah fires at police : పోలీసులపై సీఎం సిద్ధరామయ్య ఫైర్

Trinethram News : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెళగావి ఏఎస్పీ‌పై ఫైర్ అయ్యారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సెక్యూరిటీ లోపంపై…

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ అభ్యర్థి ఖరారు

Trinethram News : రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకటసత్యనారాయణ .. అధికారికంగా వెల్లడించిన బీజేపీ నాయకత్వం .. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ .. రేపు మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు బీజేపీ ఏపీ కోర్‌ గ్రూప్‌…

Daggubati Purandeswari : మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా దగ్గుపాటి పురందేశ్వరి

Trinethram News : పార్లమెంటు మహిళా సాధికార కమిటీ ఛైర్పర్సన్ గా రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. 20 మంది లోక్ సభ, 10మంది రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీలో సభ్యులుగా విభిన్న పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు…

Smriti Irani : రాజ్యసభకు స్మృతి ఇరానీ, అన్నామలై!

Trinethram News : కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు…

MP Harish : ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలి

రైల్వే హల్ట్ కు బిజెపి విజ్ఞప్తి…ఎంపి హరీష్ కు వినతిపత్రం… మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని ఏకైక రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు కల్పించాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మధుర్ కు…

Etela Rajender : హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీని గెలిపించాలి

Trinethram News : Apr 21, 2025, ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఎన్నికకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. నగరం ప్రశాంతంగా ఉండాలంటే BJP MLC అభ్యర్థిని గెలిపించాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.…

Other Story

You cannot copy content of this page