CRS : ఏపీలో జననాలు తగ్గి, మరణాలు పెరుగుతున్నాయ్
Trinethram News : అమరావతి : ఏపీలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు, జననాల కంటే మరణాల సంఖ్య పెరుగతున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS)- 2022 నివేదికలో వెల్లడైంది. 2015లో 8.51 లక్షల జననాలు నమోదు అవ్వగా అది 2022కి…