BCCI : ఆసియా కప్‌కు టీమిండియా దూరం

Trinethram News : పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్‌ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కు తెలిపింది. భారత్, పాకిస్థాన్…

Virat Kohli : BCCI వల్లే కోహ్లీ లేటుగా రిటైర్‌మెంట్‌!

Trinethram News : May 13, 2025, కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ అసలు టెస్ట్ రిటైర్మెంట్‌ను.. మే 7న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించిన…

BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు.. తిరిగి చోటు దక్కించుకున్న శ్రేయాస్, ఇషాన్

Trinethram News : Apr 21, 2025, బీసీసీఐ 2024-25 ఏడాదికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మొత్తం 34 మంది క్రికెటర్లను…

BCCI : ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా

Trinethram News : ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని దక్కించుకుంది. ట్రోఫీ విజేత భారత్‌కు గురువారం బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.…

TPL : జూన్‌లో తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్

బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‌ Trinethram News : Mar 01, 2025, ఐపీఎల్ ముగిసిన త‌ర్వాత‌ జూన్‌‌లో తెలంగాణ ప్రీమియ‌ర్ లీగ్ (TPL 2025) నిర్వహించుకునేందుకు BCCI గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. TPLతో పాటు మొయినుద్దౌలా గోల్డ్ కప్‌ను తిరిగి ప్రారంభించేందుకు…

Diamond Rings : టీమిండియాకు వజ్రపు ఉంగరాలు

టీమిండియాకు వజ్రపు ఉంగరాలు Trinethram News : వెస్టిండీస్ వేదికగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ అరుదైన కానుక జట్టులోని ప్రతి ఆటగాడికి వజ్రపు ఉంగరాలు కానుకగా అందించిన బీసీసీఐ ఇటీవల బీసీసీఐ అవార్డుల…

BCCI : ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్.. మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు సీజన్లకు సంబంధించి షెడ్యూల్‌ను శుక్రవారం అనౌన్స్ చేసింది. ప్రారంభ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించింది.ఐపీఎల్‌కు వస్తున్న ఆదరణ…

ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన

ఆస్ట్రేలియా టూర్‌కు భారత జట్టు ప్రకటన Trinethram News : ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ట్టులోకి వస్తాడనుకున్న షమీకి చోటు దక్కలేదు. ఈ జట్టులో నితీశ్, అభిమన్యు ఛాన్స్ కొట్టేశారు.జట్టు:…

BCCI : ఇరానీ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ

BCCI has announced the squad for the Irani Trophy Trinethram News : Sep 24, 2024, ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా అక్టోబర్1 నుంచి ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్…

BCCI : రేపే ఫ్రాంచైజీలతో బీసీసీఐ మీటింగ్

BCCI meeting with franchises tomorrow Trinethram News : ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం సమావేశం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్‌లో రేపు రాత్రి 7.30 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మెగా వేలంతో పాటు కీలక…

Other Story

You cannot copy content of this page