అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

రామభక్తునికి సన్మానం

Trinethram News : బాపట్ల విశ్వహిందూ పరిషత్ సభ్యులైన చీమల దీన్నే శివన్నారాయణ శ్రీరామ జన్మభూమి మందిరం అయోధ్య లో ప్రతిష్టపడిన బాల రాముని దర్శించి పునీతులై అచ్చటి శ్రీరాముని పవిత్ర అక్షింతలు తెచ్చి బాపట్ల జిల్లా భక్తులందరికీ పంచి న…

అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాకు చెందిన యువ పెన్సిల్‌ కళాకారుడు జీవన్‌ జాదవ్‌ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు. పెన్సిల్‌ కొనలపై ఇప్పటికే ఎన్నో అద్భుత కళాఖండాలను చెక్కిన…

నేటితో ముగియనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

చివరిరోజు అయోధ్య రామ జన్మభూమి ఆలయంపై చర్చ.. చర్చను ప్రారంభించనున్న డా. సత్యపాల్ సింగ్, డా. శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే స్వల్పకాలిక చర్చ కింద రామాలయం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టపై డిబేట్ రాజ్యసభలో మధ్యాహ్నం ఇదే అంశంపై చర్చ.

అయోధ్యలో కేఎఫ్‌సీ.. ఆ ఒక్కటి తప్ప అన్నీ అమ్ముకోవచ్చట!

కేఎఫ్‌సీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న అయోధ్య కలెక్టర్ మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం నో శాఖాహార పదార్థాలు అమ్ముకోవచ్చన్న కలెక్టర్ ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నిషేధం

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

Trinethram News : యూపీలోని అయోధ్య రామమందిరానికి భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిశాక.. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆలయ హుండీకి రూ. 11 కోట్ల…

అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న 350మంది ముస్లీంలు భక్తులు

Trinethram News : లక్నో :ఫిబ్రవరి 01రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ కోవ‌లో ముస్లీంలు కూడా రాముని ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నారు. తాజాగా ల‌క్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని ద‌ర్శ‌నం…

కేశినేని నాని పై బుద్దా వెంకన్న ఫైర్

Trinethram News : విజయవాడ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ.. వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పని చేసిందే లేదు వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి…

Other Story

You cannot copy content of this page