IPL 2025 : నేటి నుంచి 2025 ఐపీఎల్ షురూ!

Trinethram News : వహల్గామ్ దాడి విరామం తర్వాత నేటి నుంచి ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానుంది,ఈ రోజు ఎం. చిన్నస్వామి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ,వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఢీకొట్టేందుకు సిద్ధమవు తుంది.. ఈ…

Man Bitten by Dog : క్రెడిట్ కార్డు బిల్లు కోసం వస్తే కుక్కతో కరిపించిన వ్యక్తి

Trinethram News : హైదరాబాద్ – మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళ్లిన ఓ ఏజెంట్ పై కుక్కని వదిలిన యజమాని జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు…

Attacks Excise Officials : దాడులు ఎక్సైజ్ అధికారులు

తేదీ : 11/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చాట్రాయి మండలం, పోతనపల్లి గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఒక మహిళ వద్ద నాలుగు లీటర్ల…

Asaduddin Owaisi : అమాయకులను, చిన్న పిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు

Trinethram News : జవానులకు మద్దతుగా మనమందరం ఉండాలి.. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది.. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు.. అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.. అమ్మ కడుపులో నుండి ఈ…

Kim : భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి

Trinethram News : భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం నడుస్తోంది. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. నావికాదళం దెబ్బకు నిన్న కరాచీ పోర్టు ధ్వంసం అయింది. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో మిస్సైల్ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా…

Attacks in Uri : ఉరీలో మరోసారి పాకిస్థాన్ దాడి

Trinethram News : May 09, 2025, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో రగిలిపోతోన్న దాయాది దేశం.. సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది. ఉక్రోషంతో సామాన్య పౌరులపై పాకిస్థాన్ దాడిచేస్తోంది. శుక్రవారం ఉదయం ఉరి సెక్టార్‌లో పౌరులే లక్ష్యంగా దాడిచేసింది. ఈ దాడిలో…

Indian Army : పాక్ డ్రోన్లను ఆకాశంలోనే పేల్చేస్తున్న ఇండియన్ ఆర్మీ

Trinethram News : భారత్‌‌పై పాకిస్తాన్ రాకెట్, డ్రోన్లతో దాడికి పాల్పడింది. జమ్మూకశ్మీర్ ఎయిర్పోర్ట్‌పై దాడి చేసింది. ఏడు చోట్ల దాడి చేసినట్టు చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ పాక్ రాకెట్లు, డ్రోన్లను నేలమట్టం చేస్తోంది. దీంతో జమ్మూ…

Abdul Rauf Azhar : అబ్దుల్ రవూఫ్ అజర్ హతం

Trinethram News : ఆపరేషన్ సిందూర్ లో జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతం.. నిన్న పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జైషే కార్యాలయంపై భారత్ దాడి.. దాడిలో మసూద్ పది మంది కుటుంబ సభ్యులు…

Masood Family : ఆపరేషన్ సిందూర్.. జేషే మహ్మద్ చీఫ్ మసూద్‌కు భారీ షాక్

దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు హతం Trinethram News : ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్‌ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్…

Attack on Woman : కాటారం పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం

Trinethram News : జయశంకర్ భూపాలపల్లి జిల్లా: దేవరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలిపై గొడ్డలితో దాడి చేసిన వరుసకు కొడుకు అయ్యే మారుపాక అంజి అనే వ్యక్తి. గతంలో భూ తగాదా నేపథ్యంలో తండ్రి మారుపాక సారయ్యను చంపారనే…

Other Story

You cannot copy content of this page