CPI : కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి

అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ…డిండి (గుంఫ్లపల్లి) ఏప్రిల్26 త్రినేత్రం న్యూస్కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి…అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ… కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు…

Cowardly Act : ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

కొత్తపేట జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్ ఆగ్రహం ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిలుపుతో బారీ నిరసన ర్యాలీలు బారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు… Trinethram News : ఆలమూరు : త్రినేత్రం…

Soldiers Killed : పాకిస్థాన్కు షాక్, 10 మంది సైనికులు హతం

Trinethram News : భారత్తో యుద్ధం తప్పదన్న వేళ పాకిస్థాన్కు షాక్ తగిలింది. నిన్న ఆ దేశంలోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు. మార్గట్ ఏరియాలో రోడ్డు పక్కన…

CM Revanth Reddy : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి

Trinethram News : ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయండి.. కోట్లాది మంది భారతీయులు ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు .. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు .. ఒక్క దెబ్బతో…

CPI : కాశ్మీర్ పహాల్గం పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలి

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కనకాచారి.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 25 త్రినేత్రం న్యూస్. కాశ్మీర్ లోని పహాల్గం లో విచక్షణ రహితంగా పర్యాటకులపై బుల్లెట్లతో దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అంతం చేయాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు…

Peaceful Rally : వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా శాంతియుత ర్యాలీ

త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 25:నెల్లూరు జిల్లా: వింజమూరు. వింజమూరు ఆటోనగర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే ,కాకర్ల సురేష్.. కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన భరతమాత బిడ్డలకు ఘన నివాళులు ఉగ్రవాదుల దాడికి నిరసనగా…

High Alert : హిమాచల్ ప్రదేశ్లో హైఅలర్ట్

Trinethram News : పహల్గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచలప్రదేశ్లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను…

Asaduddin Owaisi : ఇది పుల్వామా కంటే పెద్ద దాడే: అసదుద్దీన్ ఒవైసీ

Trinethram News : తెలంగాణ : ‘పహెల్గాంలో జరిగిన ఉగ్రమూకల దాడి పుల్వామా కంటే పెద్ద దాడి’ అని ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యటన కోసం వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు…

Janasena’s Tearful Tribute : జన సేన కన్నీటి నివాళి

వేగుళ్ళ లీలా కృష్ణ ఆద్వర్యంలోకొవ్వుతుల ర్యాలీ…పెహల్గాం మృతులకు నివాళి…దేశ ద్రోహులను ఏరివేత చేపట్టాలి…. Trinethram News : మండపేట : త్రినేత్రం న్యూస్. జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతంపెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకి సంతాప సూచకంగా బుధవారం కొవ్వూతుల ర్యాలీ…

Pawan Kalyan : జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలు

తేదీ : 23/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); పహాల్ గామ్ లో ఉగ్రదాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు కె .పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలకు మరియు, నేతలకు…

Other Story

You cannot copy content of this page