CM Chandrababu : అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ముఖ్యమంత్రి
తేదీ : 01/05/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆత్మకూరు మండలం, నెల్లూరు పాలెం గ్రామం యస్ టి కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ ను అందించడం…