Budget : రాష్ట్ర బడ్జెట్‌ రూ. 3.20లక్షల కోట్లు

నేటి నుంచే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు షురూ.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ Trinethram News : హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పాత అసెంబ్లీ…

Congress Meeting : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం

Trinethram News : మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీ కమిటీ హాలు -1లో జరగనున్న సమావేశం పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MLA Shirishadevi : అసెంబ్లీలో ఎమెల్యే శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలపై ప్రస్తావించడం ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రాలో భాగమే- ఆదివాసీ గిరిజన సంఘం

అల్లూరి జిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ మార్చి 12: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని చట్టసభలో మాట్లాడడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు,చట్టాలకు ద్రోహం చేయడమేనని ఆదివాసుల…

BRS : నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

Trinethram News : Telangana : తెలంగాణ భవన్లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ…

Rs. 20000 for Farmer : అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు ఇరవై వేలు

తేదీ : 10/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూపాయలు ఇరవై వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో నగదు…

KCR : ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్న కేసీఆర్

Trinethram News : ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు, తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారు కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం…

CM Relief Fund : సీయం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాళ్ళ మండలం , పెదమిరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ , ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను 53 మందికి…

Issues of Minorities : మైనార్టీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి

త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి థామస్ ను అసెంబ్లీ ప్రాంగణంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సంధాని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ముస్లిం…

Sena Siddhama : సేన సిద్ధమా రండి ఉత్సవం జరుపుకుందాం

జన సైనికులకు పిలుపునిచ్చిన వంపూరు గంగులయ్య. అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 8: జనసైనికుల విజయానికి గుర్తు ఆవిర్భావ విజయోత్సవ సభ జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్, ఆవిర్భావ సభ పార్లమెంట్ సమన్వయ కర్త,సాంస్కృతిక…

Nimmala Ramanaidu : అనారోగ్యంతో నే అసెంబ్లీకి నిమ్మల

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరవడం జరుగుతుంది.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని…

Other Story

You cannot copy content of this page