Journalism Song : ఇదే నా జర్నలిజం పాటను ఆవిష్కరించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : సమాజంలో ప్రస్తుతం ఉన్న జర్నలిజంపై వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా పనిచేస్తున్న జర్నలిస్టు మహేష్ జర్నలిజం గురించి ఇదేనా జర్నలిజం పాటను వ్రాసి రూపొందించగా ఆ పాట ఆడియోను ఈరోజు తెలంగాణ…

Passport Services : గిరిజనులకు పాస్ పోర్ట్ సేవలు సులభం

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 27: అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం అరకులో పాస్ పోర్ట్ సేవలు సులభంగా అవుతుందని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే.రేగం మత్స్యలింగం Mar-26, అరకువేలి…

MLA Sang a Song : అసెంబ్లీలో విద్యారంగంపై పాట పాడిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అసెంబ్లీలో విద్యారంగంపై ప్రసంగించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట, నియోజకవర్గం శాసనసభ సభ్యులు జారే, ఆదినారాయణ. అసెంబ్లీలో విద్యారంగంపై మాట్లాడుతూ విద్యార్థుల చదువులను విద్యార్థుల భవిష్యత్తును ఒక…

Ponguleti Srinivas Reddy : ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్

Trinethram News : హైదరాబాద్ : మార్చి 25, గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూ భారతి చట్టంను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ…

Jai Bapu Jai Bhim Jai Samvidhan Abhiyan : జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్

Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 24 : కాంగ్రెస్ పార్టి అగ్ర నేత లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో…

Telangana Assembly : ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు ఈ రోజు శాసనసభలో నాలుగు పద్ధులపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్,…

Education Sector : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేస్తుంది

డిండి (గుండ్ల పల్లి)మార్చి22 త్రినేత్రం న్యూస్. తెలంగాణప్రభుత్వం విద్యా రంగానికి అన్యాయం చేస్తుందని డిండి మండల బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుర్రం సురేష్ అన్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు శనివారం విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులను చేయడం…

భారత ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక హృదయ పూర్వకధన్యవాదాలు

At కృష్ణ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్. డిండి (గుండ్ల పల్లి) మార్చి 21 త్రినేత్రం న్యూస్.గద్వాల్ డోర్నకల్ మధ్య రైల్వే అంచనా 5,330 కోట్లు . గద్వాల్ -డోర్నకల్ మధ్య రైల్వే లైన్ భూ సర్వే పూర్తయింది, రైల్వే లైన్ భూసేకరణకు…

MLA Nallamilli : బలభద్రపురం గ్రామాన్ని కాపాడండి

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ప్రజలు ఇటీవల ఎక్కువగా క్యాన్సర్ బారిన పడటంపై అసెంబ్లీ దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే, నల్లమిల్లి, ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Other Story

You cannot copy content of this page