Firing : భారత్ – పాక్ మధ్య కాల్పులు
Trinethram News : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దాంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం…