Baloch Message to India : భారత్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచన

పాకిస్థాన్ ఊసరవెల్లి లాంటిది, దానిని నమ్మొద్దని విజ్ఞప్తి శాంతి, సోదరభావం అంటూ పాక్ చెప్పే మాటలన్నీ మోసపూరితమని మండిపాటు బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బీఎల్ఏ Trinethram News : భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం…

Army Vehicle : 700 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వాహనం

ముగ్గురు జవాన్లు మృతి Trinethram News : మే 04 : జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది,ఈ ఘటనలో…

PM Modi : ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

Trinethram News : న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్ నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం…

Firing : భారత్ – పాక్ మధ్య కాల్పులు

Trinethram News : భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడింది. పాక్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు సైతం దాడులు చేస్తున్నాయి. దాంతో సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం…

PM Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటన రద్దు

ఇవాళ ఢిల్లీలో ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర భేటి Trinethram News : కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపధ్యంలో కేంద్రమంత్రులు, ఆర్మీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఉగ్రవాదుల ఏరివేతపై దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, విదేశాంగశాఖ మంత్రి…

Free Training : ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి గోదావరిఖని ఏసీపీ రమేష్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని కేర్ క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్‌ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత…

Train Hijack : రైలు హైజాక్‌లో మిలిటెంట్లు హతం

Trinethram News : బలూచిస్తాన్ : పాకిస్తాన్లో రైలు హైజాక్‌ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్‌ ఆర్మీ జనరల్‌ స్పష్టం పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది…

Army Recruiting : ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు

గుంటూరు: ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ సిబ్బంది నియామకాలు 2025-26 నమోదును ప్రారంభించింది. వివిధ కేటగిరీల అగ్నివీర్ల నియామకం కోసం www.joinindianarmy.nic.in ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదుకు చివరి తేదీ 10…

CPI : మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి

ఏ పోరాటానికైనా సైన్యం అవసరంకమ్యూనిస్ట్ పార్టీ కు కార్యకర్తలే సైన్యం శ్రామిక వర్గ విముక్తే అంతమ లక్ష్యం మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పిలుపు రాజమండ్రి, మార్చి 5 :దేశంలో…

CPI : ఎర్ర అక్కల దండు కదిలి మహిళలపై జరుగుతున్న దాడులను కాపాడుకుందాం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. త్రినేత్రం న్యూస్ .. అశ్వారావుపేట మండలం ది : 05-03-2025 మహిళలపై జరుగుతున్న దాడులకువ్యతిరేకంగా పోరాడుదాం…..ప్రగతి శీల మహిళ సంఘం ( POW )పిలుపు…. ది : 05-03-2025 బుధవారం రోజున భద్రాద్రి కొత్త గూడెం జిల్లా…

Other Story

You cannot copy content of this page