ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల

ఈ నెల 23 నుంచి జనంలోకి వైఎస్ షర్మిల.. ఇచ్చాపురం నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల్లోకి షర్మిల.. ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు, కేడర్ కు షర్మిల పర్యటనపై సమాచారం..

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటన ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని వెల్లడి

Other Story

You cannot copy content of this page