Minister Anita : ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా

తేదీ: 30/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు రూపాయల కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. దీనిపై హోం మంత్రి అనిత స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు…

Home Minister Anita : సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర సచివాలయంలోని 2వ బ్లాకులో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. బ్యాటరీ, UPS రూమ్ ఫైర్ అలారం లేకపోవడంపై ఆరా తీశారు. అన్ని బ్లాకుల్లో ఫైర్ అలారాలు…

Minister Anita : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్

Trinethram News : అమరావతి : పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Minister Anita : జ‌గ‌న్‌ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా?: మంత్రి అనిత

Has Jagan ever eaten Tirumala Laddu?: Minister Anita Trinethram News : ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత‌ వైఎస్ జగన్మోహ‌న్…

Other Story

You cannot copy content of this page