Minister Anita : ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
తేదీ: 30/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు రూపాయల కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. దీనిపై హోం మంత్రి అనిత స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు…