Major Accident : మందపల్లిలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఆదివారం టిప్పర్ లారీని మరో లారీ ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు కథనం ప్రకారం మందపల్లి చిన వంతెన వద్ద ముందు…

బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వసూలు చేస్తున్న సెస్ నిధులు దోచుకోవడం ఆపండి

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఇంజనీర్స్,బిల్డర్స్ చెల్లిస్తున్న సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలు చేయండికాకినాడ,జూన్,08: ది. కాకినాడ జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ఏఐటీయూసీ, అనుబంధ సంఘం నెలవారి సమావేశం ఆదివారం ఉదయం కాకినాడలో స్థానిక వీర్ కమల్ థియేటర్…

CPI : అగ్రిగోల్డ్ బాధితులకు చివరి రూపాయి వచ్చే పోరాటం ఆగదు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వి తిరపతిరావు పిలుపు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి భాదితులు కు చెల్లించాలి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ, జూన్ 08: అగ్రిగోల్డ్ బాధితులకు చివరి పరిహారం అందేవరకు పోరాటం…

Illegal Mining : నల్లమిల్లి చెరువు మట్టి అక్రమ రవాణా… గ్రామస్తుల ప్రాణాలకు, ముప్పు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి, నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. 2014–19 కాలంలో కోట్లాది రూపాయల మట్టిని చెరువుల నుంచి తవ్వి విక్రయించి ప్రజాధనాన్ని దోచుకున్న అనపర్తి శాసనసభ్యుడు, రామకృష్ణారెడ్డి,ఇప్పుడు మళ్లీ అదే…

Bathula : మెట్ట గంగాలమ్మ అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, సీతానగరం మండలం రాపాక గ్రామంలో ఘనంగా జరిగిన శ్రీ మెట్ట గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు…

MLA ”Adireddy” : ఎమ్మెల్యే ”ఆదిరెడ్డి” ని కలిసిన లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

గ్రీన్‌ టాక్స్‌ తగ్గించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అన్ని వేళలా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే వాసు హామీ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : ది రాజమండ్రి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)ను…

MLA “Bathula” : డా.బి.ఆర్. అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతకు ట్రోఫీ అందజేసిన ఎమ్మెల్యే “బత్తుల”

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పల్లకడియం గ్రామం లో హోరాహోరీగా జరిగిన డా.బి.ఆర్. అంబేద్కర్ యూత్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు “బత్తుల…

12 న, రావణాపల్లి గ్రామంలో సిపిఐ మండల మహాసభ.

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు) అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం, రావణాపల్లి గ్రామంలో ఈనెల 12వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ (సి పి ఐ) మండలం మహాసభ నిర్వహిస్తున్నట్టు సిపిఐ మండల కార్యదర్శి ఇరువాడ దేవుడు ఒక ప్రకటనలో తెలియచేశారు.…

Dynamic MLAs : గెలుపొందిన వాళ్లకు బహుమతులు ఇవ్వనున్న డైనమిక్ ఎమ్మెల్యేలు

తేదీ : 07/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి చల్లవారిగూడెం ఆర్ మరియు ఆర్ కాలనీలో గత నెలరోజుల నుండి విద్య, ఐటీ శాఖ…

MNR Students : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలలో ఎం.ఎన్.ఆర్ విద్యార్థుల విజయ ప్రభంజనం

రాష్ట్రస్థాయి ర్యాంకులతో అనపర్తి ఎం.ఎన్.ఆర్ విద్యార్థుల జోరు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలలో అనపర్తి ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఈ…

Other Story

You cannot copy content of this page