అబివృద్ధికి ఆమడదూరంలో బిజ్జాగూడ (పీ.వీ.టీ.జి) తెగ

అబివృద్ధికి ఆమడదూరంలో బిజ్జాగూడ (పీ.వీ.టీ.జి) తెగ అల్లూరి జిల్లా అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మండల నాయకులు బురిడి దశరథ్ పర్యటన లో వెలుగు చూసినబస్కి పంచాయితీ బిజ్జగుడ పివిటిజి గ్రామంలో సమస్యలు.గ్రామం…

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.Trinethram News : శ్రీశైలం : సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్…

Terrible Accident : సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం

సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం Trinethram News : కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు…

గ్రామ రెవెన్యూ రైతు సభ

తేదీ: 02/01/2025.గ్రామ రెవెన్యూ రైతు సభ.తిరువూరు నియోజకవర్గం: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లిలో గ్రామ రైతుసభ జరిగింది. ఈ సభలో రైతులకు సంబంధించిన భూమి యొక్క పాస్ పుస్తకం లో సర్వే నంబర్లు,…

పీసా చట్టాన్ని ఉల్లంకిస్తే క్రిమినల్ కేసులు తప్పవు – మొట్టడం రాజుబాబు

పీసా చట్టాన్ని ఉల్లంకిస్తే క్రిమినల్ కేసులు తప్పవు – మొట్టడం రాజుబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతాం. ఆదివాసీ జెఏసి,ఆదివాసీ పార్టీ పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు…

Batch of Cannabis : టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్

టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్ Trinethram News : కాకినాడ – కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన…

Gannavaram Airport : గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అంతరాయం

గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అంతరాయం Trinethram News : గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు.. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం.. విమానాల అసలస్యంతో ఇబ్బందుల్లో ప్రయాణీకులు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Pawan Kalyan : రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు

రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు. నేడు మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్‌ను పవన్ ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ల లక్ష్యం. మరోవైపు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ…

MOU for Insurance : కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం

కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ Trinethram News : అమరావతి: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు…

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదం

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదం Trinethram News : శ్రీశైలం : కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్‌లో ప్రారంభమైన నీటి లీకేజీ డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతున్న నీరు ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో…

You cannot copy content of this page