ఏపీలో బీమా విధానంలో NTR వైద్యసేవ ట్రస్టు సేవలు

ఏపీలో బీమా విధానంలో NTR వైద్యసేవ ట్రస్టు సేవలు Trinethram News : ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి బీమా విధానంలో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం…

YS Jagan : సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్

సీబీఐ కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్. Trinethram News : Andhra Pradesh : విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన జగన్ ఈ నెల 11 నుంచి 15 వరకు యూకే పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరిన…

Game Changer : రాజమండ్రిలో రెపు గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

రాజమండ్రిలో రెపు గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ Trinethram News : రాజమండ్రి : ఈవెంట్ విజయవంతం కావాలంటూ కోటగుమ్మం నుంచి మెగా అభిమానుల ర్యాలీ గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పంచెకట్టు గెటప్ ధరించి ర్యాలీలో పాల్గొన్న…

Minister Satyakumar : గుంటూరులో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం

గుంటూరులో మంత్రి సత్యకుమార్ కు చేదు అనుభవం… ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు అని మంత్రిని నిలదీసిన పేరెంట్స్ NTR యూనివర్సిటీలో ఇష్టమొచ్చినట్లు రూల్స్ పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పేరెంట్స్. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నటి, బీజేపీ నేత మాధవి లత

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నటి, బీజేపీ నేత మాధవి లత Trinethram News : నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు.. కానీ మహిళల మాన, ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను తెర మీద కనిపించే మహిళలు…

అరకులోయ మండలం పద్మ పురం,లో పీసా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అరకులోయ మండలం పద్మ పురం,లో పీసా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. అరకులోయ! జనవరి 4.త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్! అరకువేలి మండలం. పద్మాపురం గ్రామపంచాయతీ .ఎండపల్లివలస రెవెన్యూ గ్రామంలో. సర్పంచ్ సుస్మిత , ఎలక్షన్ ఆఫీసర్,సి.హెచ్ వేంకట రమణ అధ్యక్షతనజరిగిన పీసా…

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నివాళులర్పించిన. మండల కాంగ్రెస్ శ్రేణులు

సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నివాళులర్పించిన. మండల కాంగ్రెస్ శ్రేణులు. అరకులోయ/జనవరి 4: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్! ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి, మాట్లాతూ సావిత్రిబాయి పూలే కు మహాత్మ జ్యోతిరావు పూలే…

చొంపీ లో” పిసా “ఎన్నికలు

చొంపీ లో” పిసా “ఎన్నికలు. అరకులోయ/జనవరి 4. త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్! అల్లూరి జిల్లా అరకువేలి మండలం చొంపి పంచాయితీ, చొంపి మరియు కొత్త వలస రెవిన్యూ గ్రామాలలో, ఈ రోజు జరిగినటు వంటి పీసా కమిటి ఎన్నికలు స్పెషల్…

Savitribai Phule Jayanti : ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

తేదీ: 03/01/2025.ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేటమండలంలో మైలవరం మీదగా రెడ్డిగూడెం వెళ్లు రోడ్డు మార్గంలో ఉన్నటువంటి శ్రీ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బహుజన…

త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్

త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్ ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్…

You cannot copy content of this page