Meat Lumps : హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో మాంసం ముద్దలు కలకలం

హైదరాబాద్ హనుమాన్ టెంపుల్ లో మాంసం ముద్దలు కలకలంTrinethram News : హైదరాబాద్ : తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో శివ లింగం వెనుక మాంసం పడేసిన దుండగులు.. మాంసం చూసి కంగుతిన్న భక్తులు .. పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు..…

Fire Accident : విజయవాడలో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం Trinethram News : విజయవాడ : విద్యా ధరపురం ఆర్టీసీ డిపో పక్కనే కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు.. భయాందోళనకు గురైన ప్రజలు గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు వెంటనే…

MLA : ఎమ్మెల్యే చేతులు మీదగా స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే చేతులు మీదగా స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12 :నెల్లూరు జిల్లా: కావలి అల్లూరు మండలం నార్త్ అములూరు గొల్లపాలెం చిల్డ్ అశ్రంలో అమరబచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బచ్చు వెంకట కృష్ణయ్య నూతన స్కూల్ బిల్డింగ్…

MLA : శ్రీ మహా గణపతి లక్ష్మి మహా చండీయాగం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శ్రీ మహా గణపతి లక్ష్మి మహా చండీయాగం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12: నెల్లూరు జిల్లా: కావాలి. కావలి, మండలం రాజువారి చింతల పాలెంలో శ్రీశ్రీశ్రీ విజయ్ దుర్గ ఆస్థాన పీఠం పత్రి బ్రహ్మయ్య స్వామి ఆధ్వర్యంలో…

Murder Case : కాశప్ప హత్య కేసుని చేసిందని అనంతపురం రూరల్ పోలీసులు

కాశప్ప హత్య కేసుని చేసిందని అనంతపురం రూరల్ పోలీసులు Trinethram News : అనంతపురం జిల్లా : ఈ హత్య కేసులో కాశప్ప భార్యతో పాటు ఇద్దరు యువకులు అరెస్ట్. ఒక బైక్,మూడు సెల్ ఫోన్లు, రెండు బండరాళ్లు,రక్త మరకలు కలిగిన…

New Passbook : ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మలు తొలగింపు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూముల రీసర్వే జరిగిన…

1/70చట్టం జోలికి రావద్దు*

1/70చట్టం జోలికి రావద్దు 11 ఫిబ్రవరి 2025 రాజమహేంద్రవరం, ఆదివాసి, ప్రజాసంఘాలు, నాయకులు. గిరిజనుల జీవనాదరమైన 1/70చట్టం జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని గిరిజన, ఆదివాసీ, రైతు కూలీ, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ మేరకు…

కొచ్చి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు

కొచ్చి వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులుతేదీ : 11/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ రేపు అనగా బుధవారం 12 వ తేదీన కొచ్చి వె ల్లనున్నారు.…

ఉపాధి హామీ పనుల్లో..గొల్ మాల్

ఉపాధి హామీ పనుల్లో..గొల్ మాల్అక్కడా సగం – ఇక్కడ సగం(ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్తూరులు) అల్లూరి జిల్లా అరకు లోయ,త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 12 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని అరికట్టాలని ప్రతిష్టాత్మక ంగా (ఎంజీఎన్ఆర్ఇజీఎస్) ఉపాధి హామీ…

పదకొండు వేల కోట్లు రుణ మంజూర పత్రాలు అందజేత

పదకొండు వేల కోట్లు రుణ మంజూర పత్రాలు అందజేతతేదీ : 11/02/2025. అమరావతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి 11 వేల కోట్లు రుణాలను మంజూరు చేయడం జరిగింది. ఈ మేరకు రుణ మంజూర…

Other Story

You cannot copy content of this page