గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి

గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి అల్లూరి జిల్లా, అరకులోయ టౌన్, త్రినేత్రం న్యూస్ స్టాప్ రిపోర్టర్ జనవరి 8 అరకు వ్యాలీ మండలం పద్మపురం గ్రామ పంచాయతీ లో, ప్రత్యేక రెవిన్యూ సదస్సు…

ఆంధ్రా ఊటీ అరకులోయలో చలిపంజ

ఆంధ్రా ఊటీ అరకులోయలో చలిపంజ. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజక వర్గం.(అరకు వేలి) “త్రినేత్రం” న్యూస్, జనవరి.8 అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ఊటీగా పిలవబడే, అరకులోయ, మన్యంలో,చలి పంజా తీవ్రంగా ఉంది. కనిష్టంగా 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.…

పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ

తేదీ: 07/01/2025.పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు అందిన ఆర్ మరియు ఆర్ ప్యాకేజీ. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, వె లేరుపాడు మండల ముంపు ప్రాంత ప్రజలకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వారి బాధలను…

YS Sharila : ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు – పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు – పెండింగ్ నిధులు చెల్లించాలని షర్మిల డిమాండ్ Trinethram News : పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీని వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పథకం నిలిచిపోవడంపై ప్రదేశ్ కాంగ్రెస్…

Sankranti Holidays : స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే! Trinethram News : Andhra Pradesh : ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంక్రాంతి సెలవులపై ప్రకటన చేసింది. ఏపీలో విద్యార్థులకు పండుగ లాంటి…

పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

పల్నాడు జిల్లా లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. Trinethram News : పల్నాడు జిల్లా పొందుగుల నడికుడి మధ్యలో సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపునకు వస్తున్న గూడ్స్ రైలు 13వ నంబర్ వ్యాగిన్ పట్టాలు తప్పడంతో ప్రధాన…

Minister Nadendla Manohar : ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌

ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌ Trinethram News : Andhra Pradesh : నిన్నటివరకు 27 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి నాదెండ్ల మనోహర్‌ 4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరించాం…

ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే భాను

ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే భాను నగరి త్రినేత్రం న్యూస్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నగరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ ను ఆప్యాయంగా పలుకరించారని చెలిపారు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

నగరి మున్సిపాలిటీ పరిధిలో వర్కర్స్ కాలనీ ఏర్పాటుచేయాలి

నగరి మున్సిపాలిటీ పరిధిలో వర్కర్స్ కాలనీ ఏర్పాటుచేయాలి.. నగరి త్రినేత్రం న్యూస్ నగరి మున్సిపాలిటీలో పని చేయు శానిటేషన్,మరియు ఇంజనీరింగ్ కార్మికులకు నగరి మున్సిపాలిటీ పరిధిలో వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేయాలి.. నియోజవర్గంలో ఉన్న ఆశ అంగన్వాడి ఆటో అర్హులైన కార్మికులకు…

నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు

నగరి ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఇరుముడి ఉత్సవాలు నగరి త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో వెలసి ఉన్న ఆదిపరాశక్తి ఆలయం నందు ప్రత్యేక అభిషేకాలు పూజలు గత వారం రోజులుగా జరుగుచున్నాయి పట్టణ ప్రాంత…

You cannot copy content of this page