Bridge : తమ్మిలేరు పై వంతెన నిర్మించాలి

తేదీ : 29/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చాట్రాయి మండలం ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శివపురం- చిన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు పై హై లెవెల్ కాజ్ వే నిర్మించాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ.కృష్ణ…

Block the Bill : బిల్లును అడ్డుకుంటాం

తేదీ : 29/03/2025. కృష్ణాజిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కేంద్ర ప్రతిపాదించిన వక్పు సవరణ బిల్లును అడ్డుకుంటామని వైసీపీ నేత పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు ఆ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు వైసీపీ మద్దతిస్తుందని ఆయన…

Shock to Kolikapudi : కొలికపూడికి షాక్

తేదీ : 29/03/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలకపూడి .శ్రీనివాస్ పంచాయితీ ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఆయనకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు, తిరువూరుకు…

Ugadi Celebrations : దివ్యాంగుల భవిత కేంద్రంలో ఉగాది వేడుకలు

తేదీ : 29/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని భవిత కేంద్రం విద్యార్థులకు అంగన్వాడి సెంటర్ పిల్లలకు ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…

TDP Formation Day : ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భ దినోత్సవం వేడుకలు

తేదీ : 29/03/2025 ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ , సూరంపాలెం గ్రామాల్లో 43వ ఆవిర్భ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చాట్రాయిలో తెలుగు యువత…

EMRS Principal : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హుకుంపేట ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 100% మంచి ఫలితాలు. ఏకలవ్య…

TDP foundationday : తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవం, కార్యకర్తలతో జండా ఎగరవేసిన మనోజ్ రెడ్డి

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం, రామవరం గ్రామంలో, నల్లమిల్లీ మూలారెడ్డి విగ్రహానికి, పూలమాలవేసి ఘన నివాళులు అర్పించినా యువ నాయకులు, అనపర్తి టిడిపి ఇంచార్జ్, నల్లమిల్లి మనోజ్ రెడ్డి, పొలమూరు,ఎన్టీఆర్ మూలా రెడ్డి నగర్, అనపర్తిలలో తెలుగుదేశం పార్టీ…

Big shock for YCP : వైసీపీ కి భారీ షాక్

త్రినేత్రం న్యూస్:మార్చి 29: నెల్లూరు జిల్లా: కావలి కావలి నియోజకవర్గందగదర్తి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తురిమెర్ల పంచాయతీకి చెందిన గున్నం రెడ్డి హరికిషోర్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో…

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కాకినాడలో కొవ్వొత్తిలతో శాంతి ర్యాలీ

త్రినేత్రం న్యూస్. సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించండిక్రేస్తవులపై దాడులు ఆపండిసిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుంది క్రైస్తవ సంఘాల బోధకుల వెల్లడి… కాకినాడ మార్చి 28 : క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్…

CI Suresh : హెల్మెట్ ధరించడం తప్పనిసరి

మండపేట : త్రినేత్రం న్యూస్. మోటర్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని మండపేట టౌన్ సిఐ దారం సురేష్ పేర్కొన్నారు.మండపేట పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ…

Other Story

You cannot copy content of this page