Matsyarasa Visveswara Raju : శ్రీశ్రీశ్రీ బోడ కొండమ్మ, గంగాలమ్మ, ఎర్ర కొండమ్మ అమ్మవార్లను దర్శించుకున్న పాడేరు శాసనసభ్యులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( చింతపల్లి ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, చింతపల్లి మండలం, అంజలి శనివారం పంచాయితీ లో వెలసిన శ్రీ .శ్రీ .శ్రీ బోడ కొండమ్మ , గంగాలమ్మ , ఎర్ర కొండమ్మ అమ్మ వార్ల జాతర మహోత్సవాలు…

Graduation Celebrations : అనపర్తి శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు

త్రినేత్రం న్యూస్ : అనపర్తి. ఈరోజు అనగా 25 -03 -2025 మంగళవారం నాడు అనపర్తి శ్రీ చైతన్య స్కూల్లో గ్రాడ్యుయేషన్ సంబరాలు అద్భుతంగా జరిగాయి . ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీకి అనగా U KG నుండి ఫస్ట్ క్లాస్…

Donnudora meets Chandrababu : మినీ రిజర్వాయర్లు.నిధులు మంజూరు చేయాలని చంద్రబాబుకు కలిసిన సియ్యారి దొన్నుదొర

ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి మినీ రిజర్వాయర్లు నిర్మించాలని వాటికి నిధులను మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్…

CPM Demands : మోడల్ కోలనీ గ్రామంలోసిసి రోడ్డు డ్రైనేజీ మంచినీరుసౌకర్యాలు కల్పించాలని

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకువేలి మండలం మాదల పాలమా నువలస చిట్టంగొంది మేదర సోల గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల నాయకులు…

Pastor Dies : అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతి

తేదీ : 25/03/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రాజమండ్రిలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని నెల రోజుల క్రితం చెప్పడం జరిగింది. దీంతో…

Railway Department : నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మంగళగిరిలో ఆర్ వో బి నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. రూపాయలు 129.18 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది. మంగళగిరిలో నాలుగు వరుసల…

Sangam Dairy Board : రూపాయలు 2వేల కోట్లు టర్నోవర్

తేదీ : 25/03/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వడ్లమూడి లో సంగం డైరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ మీటింగులో ఎమ్మెల్యే ధూళిపాక. నరేంద్ర పాల్గొన్నారు. పలు అంశాలపైచర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

అరెస్టు చేయాలని చూస్తున్నారు

తేదీ : 25/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఏదోరకంగా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొనడం జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాజీ…

Computers Donated : పాఠశాలకు కంప్యూటర్లు విరాళం

తేదీ : 25/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరులోని సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు కేకే గుప్తా ఫౌండేషన్ వారు 8 కంప్యూటర్లను విరాళంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా…

MLA Pulaparthi : బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

తేదీ : 25/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం లో క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి. రామాంజనేయులు(అంజి బాబు) అనడం…

Other Story

You cannot copy content of this page