బాలికలను కాపాడాలి

బాలికలను కాపాడాలి. పశ్చిమగోదావరి జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బేటి బచావో బేటి పడావో’ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలికల…

కఠిన చర్యలు నిధులు దుర్వినియోగం చేస్తే.

తేదీ : 23/01/2025.కఠిన చర్యలు నిధులు దుర్వినియోగం చేస్తే. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మండలం చిన ఆమీరంలో మాజీ సెక్రెటరీ ఎస్.కె. జి కృష్ణంరాజు గ్రామపంచాయతీ లో పనిచేసిన…

JEE : రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు

రేపు జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తున్నారా ? ఎన్టీఏ కీలక మార్గదర్శకాలు … Trinethram News : Andhra Pradesh : ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షలకు రంగం సిద్దమవుతోంది. ఈ పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులకు…

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు Trinethram News : వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.…

రైలు కిందపడి వ్యక్తి మృతి

Trinethram News : కడప జిల్లా. రైలు కిందపడి వ్యక్తి మృతి యర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి వ్యక్తి మృతి. మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుజ్జు నుజ్జు అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు. మృతుడు…

త్వరగా ఇంటి స్థలాలు ఇవ్వండి

తేదీ : 22/01/2025.త్వరగా ఇంటి స్థలాలు ఇవ్వండి. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం లో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలు త్వర గతిన ఇవ్వాలని సి.పి.ఐ జిల్లా…

పవర్ కట్ ఈనెల 24 న

తేదీ : 22/01/2025.పవర్ కట్ ఈనెల 24 న.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం , గొల్లగూడెం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో 24వ తేదీనఅనగా శుక్రవారం కరెంట్ సరఫరా నిలిపేస్తున్నామని…

సబ్బెళ్ళ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే పలువురు ప్రముఖులు

సబ్బెళ్ళ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే పలువురు ప్రముఖులు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్రామవరం; మాతృవియగంతో బాధపడుతున్న అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తన సోదరులు శ్రీనివాసరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి…

ఘనంగా నిర్వహించాలి

తేదీ : 22/01/2025.ఘనంగా నిర్వహించాలి.బాపట్ల జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , బాపట్ల జిల్లా కలెక్టరెట్ లో ఈనెల 26న జరగబోయే గణతంత్ర దినోత్సవం నిర్వహణపై జిల్లా అధికారులతో సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రగతిని చాటి…

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: ఆదివాసీ గిరిజన సంఘంఅల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవసిందే?రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టాలి.…

Other Story

You cannot copy content of this page