Ramireddy Pratap Kumar Reddy : రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి, ధన్యవాదాలు తెలియపరిచిన చేనేత విభాగం అధ్యక్షురాలు

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కలిసి ధన్యవాదాలు…

Virat Kohli : అదే బలహీనతైంది: విరాట్ కోహ్లీ

Trinethram News : Feb 25, 2025, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అయితే కోహ్లీకి కవర్‌ డ్రైవ్ బాగా ఆడతాడని పేరు. కానీ అదే అతడి బలహీనతైందని కోహ్లీ తాజాగా తెలిపాడు.…

Notices to Sakshi Media : జగన్‌కు బిగ్ షాక్.. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు!

Trinethram News : Feb 25, 2025, ఆంధ్రప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలింది. సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. స్వీకర్ అయ్యన్న…

MLC Election : ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరే?

Trinethram News : Feb 25, 2025, ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున ఆశావహుల సంఖ్య ఎక్కువగా…

Electric Shock : విద్యుత్ షాక్ తో రైతు మృతి

బొల్లాపల్లి : బోల్లాపల్లి మండలం మూగ చింతలపాలెంలో సోమవారం రాత్రి విద్యుత్ తీగల తగిలి రైతు మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పొగాకు చెక్కులను ట్రాక్టర్ లో లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నాగేశ్వరావు కు కరెంట్ తీగలు తగిలి…

Vaditya Shankar Naik : వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు

Trinethram News : Andhra Pradesh : పార్టీ నుంచి బహిష్కరించిన వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయిన శంకర్ నాయక్ పోలీసుల రైడ్ సమయంలో మంచం కింద దూరిన శంకర్ నాయక్ ఆ…

Elephants : ఏనుగులు బీభత్సం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ…

కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు

మాజీ శాసనసభలు రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డిని సన్మానించారు త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు…

Pawan Kalyan : ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి రూ.10 లక్షల పరిహారం

trinethram News : Andhra Pradesh : అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు.. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా…

Eggs on Road : రోడ్డుపై వందలాది కోడి గుడ్లు

Trinethram News : కృష్ణాజిల్లా గన్నవరంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద బోల్తా పడిన కోడిగుడ్లతో వెళ్తున్న ఆటో ప్రమాదంలో డ్రైవర్ మృతి రోడ్డుపై కోడిగుడ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page