అవార్డు రావడం గా ఉన్నది

అవార్డు రావడం గా ఉన్నది త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన కానిస్టేబుల్ లు షేక్ షరీఫ్, నాగరాజు, ఆంజనేయులు లకు గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో…

Republic Day : మహేంద్రవాడ ఎంపీపీ యూపీ స్కూల్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవం

మహేంద్రవాడ ఎంపీపీ యూపీ స్కూల్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవం.తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో, ఎంపిపీయుపి స్కూల్, లో 76వ గణతంత్ర దినోత్సవం, సందర్భంగా, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,…

ఉత్తమ సేవలకు కృష్ణారావు కు ప్రశంశలు

ఉత్తమ సేవలకు కృష్ణారావు కు ప్రశంశలు త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం.ఒంగోలు: మార్కాపురం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి పివి కృష్ణారావుకు ఉత్తమ సామాజిక సేవకు గానూ ప్రశంసా పత్రం లభించింది. కృష్ణారావు సేవలను గుర్తించిన ప్రభుత్వం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా…

వ్యవసాయ అధికారికి ఉత్తమ అవార్డ్

తేదీ : 26/01/2025.వ్యవసాయ అధికారికి ఉత్తమ అవార్డ్.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సెల్వి చేతుల మీదుగా వేడుకల్లో భాగంగా ఏలూరులో నూజివీడు మండల వ్యవసాయ శాఖ అధికారి…

జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహం

తేదీ : 26/01/2025.జనసేన కార్యకర్తల పై మంత్రి అగ్రహంగుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పౌర సరపర శాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ కూటమి మధ్య విభేదాలు సృష్టించేలా జరుగుతున్న ప్రసారంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా స్పందించారు. కొందరు…

తల్లి కూతురు మృతి

తేదీ : 26/01/2025.తల్లి కూతురు మృతి.విశాఖ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమిలి మండలం , తగవరపు వరసలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడిన భార్య మాధవి (25) తన ఇద్దరు కుమార్తెలతో పాటు…

MLA Nallamilli : వడిశలేరు దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

వడిశలేరు దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్రంగంపేట మండలం వడిశలేరులో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా వడిశలేరు దళితవాడలో దళితులతో కలసి “సహపంక్తి భోజనం” స్వీకరించిన…

బడి సమస్యల సుడి పీవీటీజీ విద్యార్దులకు కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం

బడి సమస్యల సుడి పీవీటీజీ విద్యార్దులకు కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం అరకులోయ,త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్, జనవరి 27. అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకువేలి మండలం,శిరగం పంచాయతీ,దిబ్బవలస గ్రామం.ఈ పీవిటీజి గ్రామనికి ఇప్పటి వరకు పాఠశాల కూడా పూర్తి కాలేదు. ఈ యొక్క…

Republic Day : బోర్డు స్కూల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

బోర్డు స్కూల్లో ఘనంగా గణతంత్ర వేడుకలుత్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం కంభం: స్థానిక బోర్డు స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు వరికుంట్ల. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు.…

ఘనంగా బైబిల్ మిషన్ మహోత్సవాలు

తేదీ : 26/01/2025.ఘనంగా బైబిల్ మిషన్ మహోత్సవాలు.గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, మండలం, కాజా గ్రామంలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా స్థలం ఆవరణంలో ఫాదర్ యం. దేవదాసు అయ్యగారు…

Other Story

You cannot copy content of this page