Chandrababu : చంద్రబాబు నిర్ణయంతో

చంద్రబాబు నిర్ణయంతో వైద్య విద్యకు దూరం కానున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తారా? కూటమి ప్రభుత్వం నిర్వాకంతో 2450 వందల ఎం బి బి ఎస్ సీట్లు నష్టం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె…

Water Shortage : ఎమ్మెల్యే ఇలాఖాలో నీటి కటకట

ఎమ్మెల్యే ఇలాఖాలో నీటి కటకట సొంత గ్రామంలోనే ప్రజలు ఇక్కట్లు.. తాగునీరివ్వండి మహాప్రభో అంటూ వేడుకోలు.. నిలిచిన సత్య సాయిబాబా పథకం నీటి సరఫరా… మోటర్లు తక్షణమే రిపేర్లు చేయించి మంచినీటిని అందించాలి.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన…

బాలుడు కనబడుట లేదు

బాలుడు కనబడుట లేదు.తేదీ : 29/01/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చంద్రగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని పనపాకం పాతపేట గ్రామంలో ఇంటి దగ్గర తల్లి స్నానానికి వెళ్లి వచ్చేలోపు బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు…

Kanakamahalakshmi Idol : కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట తేదీ : 29/012025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు మూడవరోజు ఘనంగా జరిగాయి.. వె లువలపల్లి.…

Road Construction : రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వండి

రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వండి. తేదీ : 29/01/2025. ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం – మైసన్న గూడెం రోడ్డు నిర్మాణానికి వెంటనే ఆదేశాలు జారీచేయాలని ముఖ్యమంత్రి వర్యులు…

జర్నలిస్ట్ సలీం ఇక లేరు

జర్నలిస్ట్ సలీం ఇక లేరు Trinethram News : సలీం గా గుర్తించిన కుటుంబ సభ్యులు బిక్కవోలు, వ్యక్తిగత సమస్యలు నేపథ్యం లో ఈ నెల 9 న సామర్లకోట కెనాల్ లో దూకి గల్లంతైన జర్నలిస్ట్ షేక్ సలీం మృతదేహం…

Free Eye Medical Camp : ఉచిత కంటి వైద్య శిబిరం

ఉచిత కంటి వైద్య శిబిరం త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా కంభం. గౌరవనీయులు, గిద్దలూరు నియోజకవర్గం శాసన సభ్యులు.ముత్తుముల అశోక్ రెడ్డి.ఆశీసులతో, కంభం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో శాంతి రామ్ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి…

అయ్యన్న పాత్రునికికు మతి భ్రమించింది

అయ్యన్న పాత్రునికికు మతి భ్రమించింది.గిరిజనుల జోలికివస్తే అల్లూరి జిల్లా ముట్టడికి అఖిలపక్షం తొ సిద్ధం! కాంగ్రెస్ నాయకుడూ చిన్నాస్వామి. అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి 30: అరకు నియోజకవర్గము ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ…

MLA Matsyarasa Visvesvara Raju : గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్! – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు

గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్! – ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లాఇంచార్జ్ : గిరిజన హక్కులు, చట్టాలు ఉల్లంఘిస్తే ఖబడ్దార్!శాసనసభ స్పీకర్, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన పాడేరు శాసన సభ్యులు,…

CPI : రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి

రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి.త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని కోరుతూ ఈనెల 31న ఉదయం 10 గంటలకు పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు…

Other Story

You cannot copy content of this page