Water Airport : విజయవాడలో నీటి విమానాశ్రయం

Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రూ.20 కోట్లతో వాటర్ ఏరో…

Alapati Raja : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఘన విజయం

ఒట్ల లెక్కింపు ముగిసేసరికి ఆలపాటి రాజాకి 82వేల 320 ఓట్ల మెజార్టీ Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా స్పష్టమైంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌…

Good News for Builders : భవన నిర్మాణదారులకు శుభవార్త

Trinethram News : Andhra Pradesh : ఐదంతస్తుల లోపు లేదా 18 మీటర్లలోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది. టౌన్లానింగ్ అధికారుల అనుమతి అవసరం లేదని తెలిపింది. రిజిస్టర్డ్ LPTలు, ఇంజినీర్ల సమక్షంలో…

Boat Overturned : పడవ బోల్తా ఘటనలో ఇద్దరి మృతి

Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ…

Gade Srinivasulu Naidu : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక – గాదె శ్రీనివాసులు నాయుడు విజయం

 Trinethram News : ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. అనంతరం రెండో రౌండ్, మూడో రెండ్​లో పలువురు ఎలిమినేట్ అయ్యారు. రెండో రౌండ్‌లో అభ్యర్థి శివప్రసాదరావు,…

Former MLA : నూతన వధూవరులను ఆశీర్వదించిన, అనపర్తి మాజీ ఎమ్మెల్యే

త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గo. బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామం ఆర్ .ఎస్ పేట కు చెందిన ఆరుగుళ్ళ శ్రీను సోదరుడు ఆరుగుళ్ళ నాని ;చాపల శ్రీనివాస్ మరియు శ్రీమతి మేరి దంపతుల కుమార్తె రేవతి ల యొక్క…

Ulli Sitaram : పుణ్య స్నానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం

మహా కుంభమేళా పవిత్ర అమృత పుణ్య స్తానాలు ఆచరించిన జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు వారణాసి పుణ్య క్షేత్రాలు దర్శించుకోవడం జరిగింది… విశాఖ రూరల్ జిల్లా : వివరాల్లోకి…

CITU : అరకువేలి మధ్యాహ్న భోజన కార్మికులు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు డిమాండ్

అల్లూరిజిల్లా అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 4: అల్లూరి సీతారామ రాజు జిల్లా అరకువేలి ఎమ్.ఈ. ఓ ఆఫీస్ లో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు శానిటేషన్ కార్మికుల ధర్నా సీఐటీయూ మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్ మాట్లాడుతు,…

Villagers Begged Deputy CM : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు

Trinethram News : అనకాపల్లి జిల్లా : తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స…

Counting : తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి.. తేలని విజయం

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 6,927 ఓట్లు రాగా, APTF, కూటమి అభ్యర్థి పి.రఘువర్మకు 6596…

Other Story

You cannot copy content of this page