Earthquake : ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి.. Trinethram News : ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు తెలుస్తోంది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Road Accident : ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ .. Trinethram News : ఆంధ్రప్రదేశ్ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుళ్ల సముద్రం సమీపంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు…

Liquor Prices : ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల

ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల వీటి ధరలు తగ్గాయి Trinethram News : Andhra Pradesh : మాన్షన్‌ హౌస్ క్వార్టర్ ధర 2019లో గత టీడీపీ సర్కార్లో రూ.110 ఉండగా…

Nara Lokesh : మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు

ఎపిలో ప్రతిష్టాత్మక ఇన్నొవేషన్ యూనివర్సిటీ ఫిజిక్స్ వాలాతో ఎపి ప్రభుత్వం ఎంఓయు ఉన్నత విద్య ఆధునీకరణ కోసం టిబిఐతో ఒప్పందం యువతకు ప్రపంచస్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యం మంత్రి నారా లోకేష్ సమక్షంలో రెండు కీలక ఒప్పందాలు అమరావతి: అధునాతన సాంకేతిక…

అభిమానులకు చురకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అభిమానులకు చురకలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Trinethram News : Andhra Pradesh : నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను OG OG అని అరిస్తే పనులు…

తోటలా తయ్యారు ఐనా తోకవలాస రహదారి

తోటలా తయ్యారు ఐనా తోకవలాస రహదారి. అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ డిసెంబర్. 21: అరకు లోయ.అల్లూరి సీతారామరాజు జిల్లాఅరకు వేలి మండలం.సిరిగం పంచాయతీ, సిరిగాం తోకవలస గ్రామంలో బ్రిడ్జి లేక ప్రజల రాకపోకలు కు చాలా…

పద్మపురం మేజర్ పంచాయతీ ప్రజలాకు అందుబాటులొ మమత చారిటబుల్ ట్రస్ట్ సేవలు

పద్మపురం మేజర్ పంచాయతీ ప్రజలాకు అందుబాటులొ మమత చారిటబుల్ ట్రస్ట్ సేవలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్.21: అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకువేలి మండలం.పద్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోగల పింపలు గుడా గ్రామంలో ఈనెల 22వ తారీకు…

వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం

వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా. అరకువేలి మండలం: త్రినేత్రం న్యూస్.21: నేడు ప్రారంభోత్సవ ఆహ్వానం.మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపుట్టినరోజుని పురస్కరించుకొని అరకు ,కేంద్రంగా వైయస్ఆర్ సీపీ కార్యాలయాన్ని నేడు అరకు వేలి జడ్పీ కోలనీ…

ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

Trinethram News : అమరావతి ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో (2 సెంట్లు) ఇల్లు కట్టుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి…

CM Chandrababu : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగొద్దు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు.…

Other Story

You cannot copy content of this page