రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ ఏపీలో సంచలనం రేపిన పేర్ని నాని, పేర్ని జయసుధలకు సంబంధించిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. Trinethram News : విజయవాడ: మచిలీపట్నంలో…

లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ మెంబర్ షిప్ !

లోకేష్ మార్క్ – మంగళగిరిలో లక్షకుపైగా టీడీపీ మెంబర్ షిప్ ! Trinethram News : Andhra Pradesh : తెలుగుదేశం పార్టీ చరిత్రలో రెండో సారి మాత్రమే గెలిచిన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. 90…

స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు

Trinethram News : విశాఖపట్నం స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు ఏపీలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి నేడు PSLV C-60 ద్వారా స్పేడెక్స్ ప్రయోగంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. రాత్రి 9.58 గంటలకు బదులుగా 10…

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులు

తేదీ: 30/12/2024.నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనసభ్యులువిస్సన్నపేట: (త్రినేత్రం) న్యూస్; ప్రతినిధి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం, విసన్నపేట నుండి సత్తుపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్నటువంటి వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు…

రహదారుల అభివృద్ధిపై సమీక్ష

తేదీ: 30/12/2024.రహదారుల అభివృద్ధిపై సమీక్ష.చింతలపూడి: (త్రినేత్రం) న్యూస్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో ఆర్ & బి రహదారులు పూడ్చే కార్యక్రమం పనులపై శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరు ఆర్ అండ్ బి సర్కిల్ కార్యాలయంలో సమీక్షించారు. సూపర్డెంట్…

జాతీయ యువజన దినోత్సవo

జాతీయ యువజన దినోత్సవo త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తిలో వర్తక సంఘం కళ్యాణ మండపంలో అనపర్తి శాఖ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో “జాతీయ యువజన దినోత్సవo” ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి…

కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ

కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తపల్లి శ్రీరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా…

భయం గుప్పిట్లో పోర్నో పొద్దర్ గ్రామం . ఆగని శిశు మరణాలు

భయం గుప్పిట్లో పోర్నో పొద్దర్ గ్రామం . ఆగని శిశు మరణాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి:త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్. డిసెంబర్.31 అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయితీ పొర్నపొదొర్ గ్రామంలో,పాంగి.దాసు, జ్యోతి దంపతులకు జన్మించిన నాలుగు, మసాలా శిశువు వింత…

Bharat Adivasi Party : జనవరి మూడు నుండి భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వాలు స్వీకరణ – మొట్టడం రాజబాబు

జనవరి మూడు నుండి భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వాలు స్వీకరణ – మొట్టడం రాజబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : జైపాల్ సింగ్ ముండా జయంతి నుండి, పార్టీ సభ్యత్వాలు నమోదు ప్రారంభం: ఆదివాసీ…

శుక్రవారం విద్యుత్ చార్జీలు పెంపు కూ నిరసనగా వైసిపి చేపట్టిన ధర్నాకు కౌంటర్ ఇచ్చిన అరకు లోయ ఇన్చార్జి & దొన్ను దోర!

శుక్రవారం విద్యుత్ చార్జీలు పెంపు కూ నిరసనగా వైసిపి చేపట్టిన ధర్నాకు కౌంటర్ ఇచ్చిన అరకు లోయ ఇన్చార్జి & దొన్ను దోర! అరకు లోయ/డిసెంబర్ 31:త్రినేత్రం స్టాఫ్ రిపోర్టర్. గత వైసిపి ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను బ్రష్టు పట్టించి మరల…

Other Story

<p>You cannot copy content of this page</p>