శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.Trinethram News : శ్రీశైలం : సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్…

Terrible Accident : సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం

సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం Trinethram News : కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు…

గ్రామ రెవెన్యూ రైతు సభ

తేదీ: 02/01/2025.గ్రామ రెవెన్యూ రైతు సభ.తిరువూరు నియోజకవర్గం: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, తెల్లదేవరపల్లిలో గ్రామ రైతుసభ జరిగింది. ఈ సభలో రైతులకు సంబంధించిన భూమి యొక్క పాస్ పుస్తకం లో సర్వే నంబర్లు,…

పీసా చట్టాన్ని ఉల్లంకిస్తే క్రిమినల్ కేసులు తప్పవు – మొట్టడం రాజుబాబు

పీసా చట్టాన్ని ఉల్లంకిస్తే క్రిమినల్ కేసులు తప్పవు – మొట్టడం రాజుబాబు. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతాం. ఆదివాసీ జెఏసి,ఆదివాసీ పార్టీ పీసా చట్టాన్ని ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు…

Batch of Cannabis : టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్

టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్ Trinethram News : కాకినాడ – కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన…

Gannavaram Airport : గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అంతరాయం

గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అంతరాయం Trinethram News : గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు.. గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగుళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం.. విమానాల అసలస్యంతో ఇబ్బందుల్లో ప్రయాణీకులు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Pawan Kalyan : రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు

రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభవార్త చెప్పారు. నేడు మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్‌ను పవన్ ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌ను కనుగొనే టెస్టులు ప్రతీ ఊరిలో చేయడమే ఈ వ్యాన్ల లక్ష్యం. మరోవైపు నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ…

MOU for Insurance : కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం

కోటిమంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం యునైటెడ్ ఇండియాతో పార్టీ తరపున లోకేష్ ఎంఓయు జనవరి 1నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ Trinethram News : అమరావతి: మరికొద్దిరోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు…

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదం

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదం Trinethram News : శ్రీశైలం : కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్‌లో ప్రారంభమైన నీటి లీకేజీ డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ అవుతున్న నీరు ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో…

నడిరోడ్డుపై భర్తను కొట్టి చంపిన భార్య

నడిరోడ్డుపై భర్తను కొట్టి చంపిన భార్య Trinethram News : బాపట్ల జిల్లా : జనవరి 02బాపట్ల జిల్లాలో కిరాతకం జరిగింది,నడిరోడ్డుపై భర్తను భార్య కొట్టి చంపిన ఘటన బాపట్ల జిల్లా లో జరిగింది. అమరేందర్ కుటుంబం కొంతకాలంగా బాపట్ల జిల్లా…

Other Story

<p>You cannot copy content of this page</p>