Mahaprabho : సీఎం మీకు దండాలు పెడతాం మా జీతభత్యాలు పెంచండి మహాప్రభో

ప్రైవేట్ ఏజెన్సీలు, ఇన్సూరెన్స్ లు వద్దు ప్రభుత్వమే ముద్దు -వైద్యమిత్రాల శాంతియుత నిరసన… కాకినాడ, మార్చి,24: ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మిత్రా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో సోమవారం ఉదయం డిఎంహెచ్వో కార్యాలయం వద్ద…

Lavu Srikrishna Devarayalu : నేనేదో కాల్ డేటా తీసుకున్నానని ఆరోపించారు

Trinethram News : Andhra Pradesh : మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారు.. మా వాళ్లకు ఒక న్యాయం, బయటివారికి ఒక న్యాయం ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో మాకు భూమి కావాలని ప్రభుత్వాన్ని అడగలేదు అమరావతిలో అనేక…

Government Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Trinethram News : Andhra Pradesh : గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్ పెండింగ్ లో ఉన్న రూ. 1000 కోట్ల APGLI బిల్లులు క్లియర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం రూ.2500 కోట్ల GPF బకాయిలు ఖాతాల్లో వేస్తున్న ఆర్ధిక…

TTD : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Trinethram News : ఈరోజు అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానాలు వివరించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు.రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం.ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని…

CM Chandrababu : ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష

Trinethram News : అమరావతి : ఎండల ప్రభావం, వడగాలులు, నీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చ..పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై చంద్రబాబు సమీక్ష. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు, ప్రజల అప్రమత్తతపై చర్చ. హీట్ వేవ్‍పై ప్రజలను అప్రమత్తం చేయాలని…

పెనుమూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రయ్య

త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం లో ని పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు ఎస్ఐని నియమించారు. దాదాపు 8 నెలలుగా ఎస్సై లేకుండా పోలీస్ స్టేషన్ ని నడిపారు. ఎస్సై నియమించమని టిడిపి అధికార ప్రతినిధి…

Cashew Farmers : వర్షం కారణంగా జీడిమామిడి తోటల రైతులలో చిరు ఆశ

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లాఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం లో విపరీతమైన ఎండతీవ్రత వలన జనం బయట తిరగాలన్న, వడదెబ్బతగులుతుందని బయపడేవారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా, జనాలకు చల్లదనంతో పాటు, పశువులకు దాన పచ్చగడ్డి చిగురిస్తుదని మరియు…

CPM Demands : గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించండి సిపిఎం డిమాండ్.

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 25 : గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర అన్నారు. ఈ…

కొయ్యూరు మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందచేసిన అల్లూరిజిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య అధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా. కొయ్యూరు మండలం, తహసీల్దార్ కి, అల్లూరి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బూడిదే చిట్టిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టిపల్లి రాజారత్నం, జాయింట్ సెక్రటరీ పాంగి భాస్కర్ రావు, మర్యాద…

Artificial Limbs : కృత్రిమ అవయవాల పంపిణీ

తేదీ : 24/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు దొండపాడు నందుగల ఉమా ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా అవసరమైన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ…

Other Story

You cannot copy content of this page