ఏపీలోని ఈ ప్రాంతం మరో ‘కేజీఎఫ్’.. జీఎస్ఐ సర్వేలో షాకింగ్ విషయాలు

ఏపీలోని ఈ ప్రాంతం మరో ‘కేజీఎఫ్’.. జీఎస్ఐ సర్వేలో షాకింగ్ విషయాలు కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి పంట పొలాల్లో పంట కంటే కూడా అధికంగా వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. దీంతో రైతులు పంట పండించడం కంటే కూడా…

నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు

TDP vs YSRCP: నేడు టీడీపీలో చేరనున్న ఇద్దరు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. అమరావతి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది…

నూతన కార్యాలయం జనసేనపార్టీ జనసైనికులు అద్వర్యంలో ప్రారంభించడం జరిగింది

ఈ రోజు విజయనగరం జిల్లా జనసేన పార్టీ37వ డివిజన్ లో శుక్రవారం ఉదయం 11:00 గంటలకు నూతన కార్యాలయం స్థానికంగా ఉన్న జనసేనపార్టీ యువజన నాయకుడు కోర్ణన రామకృష్ణ మరియు బీసీ కోలని జనసైనికులు అద్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్య…

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం.

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ysrcp & cm jagan పాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సీఎం జగన్ పాలనలో అరాచకాలు ,అవినీతి, అన్యాయాలు,అప్పులు తప్ప అభివృద్ధి…

విజయవాడ రూరల్ మండలం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం

విజయవాడ రూరల్ మండలం జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం..🙏 గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో శ్రీ శక్తి కళ్యాణమంటపం రోడ్డు, విజయవాడ రూరల్ మండలం…

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

223వ రోజు ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర నేడు పంచదార్ల క్యాంప్‌సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్

ఏపీ లోకాయుక్తకు ప్రత్యేక వెబ్సైట్ ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తకు ఒకే వెబ్ సైట్ ఉండగా.. ఏపీకి ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ఏపీ లోకాయుక్త వెబ్సైట్ lokayukta.ap.gov.in ను ఆయన…

వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం

వృద్ధాప్య పెన్షన్, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది.…

ఏపీ జనసేన ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ.

ఏపీ జనసేన ముఖ్యనేతలతో పవన్ కీలక భేటీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మొన్నటి వరకూ వారాహి యాత్రల పేరిట నియోజకవర్గాల వారీగా పర్యటించారు. అయితే ప్రస్తుతం పర్యటనలకు కాస్త బ్రేక్ ఇచ్చి…

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ రుషికొండ నిర్మాణాల పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. రుషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్ట్‎లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన…

You cannot copy content of this page