TDP అధ్యక్షులు శ్రీరామానుజార్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ…. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. అందరికీ…

ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు – చంద్రబాబు నాయుడు

సమానత్వం కోసం నాడే పాటుపడిన వారు శ్రీ రామానుజులు ఎపి ప్రజలు మార్పుకు సిద్దంగా ఉన్నారు:- చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు శ్రీపెంరబదూర్ :- తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు…

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక శ్రీకాకుళం., డిసెంబర్ 13. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాకు రానున్న సందర్భంగా ఆయన పర్యటనకు పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా…

32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం

*32వ డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమం * రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు జగన్ ఎందుకు కార్యక్రమాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు 32 వ డివిజన్…

ఇది జగమెరిగిన సత్యం, ముమ్మాటికి నిజం !!!

డిజాస్టర్ రిలీఫ్ ఈవెంట్ లో చంద్రబాబు ఆలోచనా విధానానికి దగ్గర్లోకి కూడా వెళ్ళగలిగిన వాడు ఈ దేశంలోనే లేడు. ఇది జగమెరిగిన సత్యం, ముమ్మాటికి నిజం !!! ఉదాహరణలు: బాబు ఆలోచన ఎలా ఉంటది అంటే అదీ చంద్రబాబు నాయుడి పనితనం……

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

నారా లోకేష్ ను కలిసిన సుగర్ ఫ్యాక్టరీ కార్మికులు (13-12-2023):• పాయకరావుపేట నియోజకవర్గం ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.• ఆసియా ఖండం సహకార రంగంలో మొట్టమొదటి షుగర్ ఫ్యాక్టరీ ఏటికొప్పాకలో 1932-33లో…

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన

రేపు పలాసలో సీఎం జగన్ పర్యటన అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.. పలాస కిడ్నీ…

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం),పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు),తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్…

శ్రీకాళహస్తి – తడ రహదారి మార్గంలో హఠాత్తుగా కూలిన ఏడు గుండాల కల్వర్టు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి – తడ రహదారి మార్గంలో హఠాత్తుగా కూలిన ఏడు గుండాల కల్వర్టు వరదయ్యపాలెం సమీపంలో కురుంజలం వద్ద జరిగిందీ ఘటన కల్వర్టు కూలడంతో స్తంభించిన రాకపోకలు

You cannot copy content of this page