Utlotsavam in Tiruchanur : తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం

Grand Utlotsavam in Tiruchanur Trinethram News : తిరుపతి, 2024 ఆగస్టు 28 తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది. ఇందులోభాగంగా మధ్యాహ్నం…

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో విశేష ఉత్స‌వాలు

Special Festivals in the Month of September at Sri Govindarajaswamy Temple Trinethram News : తిరుప‌తి : 2024 ఆగష్టు 28 : తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి.…

bonalu : 42 డివిజన్ భవాని సీను దేవుడు శీను లక్ష్మి ఆధ్వర్యంలో ఆషాడమాసం అమ్మవారి బోనాలు

42 Division Bhawani Seenu God Seenu Lakshmi Ashadamasam Ammavari bonalu గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు స్థానిక 42వ డివిజన్ మేదరి బస్తి గ్రౌండ్ నుండి సి ఎస్ పి ఏకవీర అమ్మవారి గుడి వరకు భవాని…

MLA Raj Thakur : OCP 3 కార్మికులతో కలిసి భోజనం ఎత్తుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur taking lunch with OCP 3 workers గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు ఓసిపి త్రీ కృషి భవన్ లో రిలేబి కార్మికుల అషడం సంధర్భంగా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా…

Shri Ammavari Sakambari Devi : ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం

Shri Ammavari Shakambari Devi Utsavmulu starts on Indrakiladri Trinethram News తేదీ.19-07-2024:శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:ఇంద్రకీలాద్రి పై శ్రీ అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు ప్రారంభం..ఈరోజు శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు…

Deputy CM Pawan Kalyan : శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్

Deputy Chief Minister Pawan Kalyan visited Sri Puruhutika Ammavari Trinethram News : రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం సాయంత్రం పిఠాపురం ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు…

వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు 122 గ్రాముల బంగారం, 5 కేజీల…

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

Trinethram News :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల అమ్మవారి దర్శనం చేసుకుంటారు.

191 ఎన్టీఆర్ నగర్ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ సందర్బంగా పల్లకి సేవలో పాల్గొన డిప్యూటీ మేయర్

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఈరోజు…

You cannot copy content of this page