Amit Shah : సరిహద్దుల్లో కాల్పులు.. అమిత్ షా తాజా ఆదేశాలివే
Trinethram News : న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలను భారత్ సైన్యం ధ్వంసం చేసిన తర్వాత పాకిస్థాన్ చేస్తున్న చర్యలపై కేంద్రం అప్రమత్తమైంది. భారత సరిహద్దులో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ధీటుగా ఎదుర్కునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.…