Amit Shah : ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం

Trinethram News : May 01, 2025, ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకూ తమ పోరాటం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని శిక్షిస్తాం అమిత్ షా వెల్లడించారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం…

DGP : పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి

Trinethram News : పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఈ…

PM Modi : జమ్మూకశ్మీర్ ఘటన.. స్పందించిన మోదీ

Trinethram News : Apr 22, 2025, జమ్మూకశ్మీర్ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సౌది అరేబియా పర్యటనలో ఉన్న ఆయన నడ్డా ఫోన్ ద్వారా అమిత్ షాతో మాట్లాడి దాడి వివరాలను తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని…

Amit Shah : కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారు

Trinethram News : Apr 02, 2025, లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని,…

Gyanesh Kumar : ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం

Trinethram News : జ్ఞానేష్ కుమార్‌ను ఎన్నుకున్న ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ కొత్త చట్టం ప్రకారం మొదటి సీఈసీగా నియమితులైన జ్ఞానేష్ కుమార్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

PM Modi : అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాదించడంతో భారతీయ జనతా పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ…

Union Minister Amit Shah : మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా!

మహా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించిన కేంద్రమంత్రి అమిత్ షా! Trinethram News : Prayagraj : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేయనున్నారు. నిన్న అంటే ఆదివారం నాడు ఎస్పీ అధినేత అఖిలేష్…

Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు Trinethram News : కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై రాహుల్(Rahul Gandhi) అభ్యంతరకర వ్యాఖ్యలు…

Amit Shah : విజయవాడకు చేరుకున్న అమిత్ షా

విజయవాడకు చేరుకున్న అమిత్ షా Trinethram News : Andhra Pradesh : కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో అమిత్ షాకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఉండవల్లిలోని…

Amit Shah : ఈనెల 18న ఏపి పర్యటనకు అమిత్ షా

ఈనెల 18న ఏపి పర్యటనకు అమిత్ షా Trinethram News : Andhra Pradesh : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. కృష్ణా జిల్లా, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను…

Other Story

You cannot copy content of this page