Cabinet Meeting : మే 8న ఏపీ కేబినెట్ సమావేశం

Trinethram News : అమరావతి : ఏపీ కేబినెట్ మే 8న ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో చర్చించే అంశాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వశాఖలను ఆదేశించారు.మే 6వ తేదీ సాయంత్రం 6…

SC Community : ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేసిన యస్ సి సామాజిక వర్గం

తేదీ : 17/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యస్ సి వర్గీకరణ పై ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. సంబంధిత సామాజిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్గీకరణ పూర్తిగా…

Secretariat : అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణం పై అడుగులు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే…

Examination Results : మరో వారంలోనే పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల

తేదీ : 16/04/2025. గుంటూరు జిల్లా: అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 2024-2025 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ ఒకటవ తేదీన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఈ నెల…

CM Chandrababu : గిరిజన యూనివర్శిటీ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే

Trinethram News : అమరావతి: కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ (Central Tribal University) నిర్మాణం జరుగుతోంది.…

Modi : అమరావతి పునర్నిర్మాణ పనులు – మే 2న రాష్ట్రానికి మోదీ

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో…

Fishing Ban : ఏపీలో ఈ నెల 15 నుంచి చేపలవేట నిషేధం

Trinethram News : అమరావతి : ఏపీలో సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యవనరుల పరిరక్షణలో భాగంగా.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61రోజులపాటు సముద్ర తీరంలో…

EDSET : ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల

తేదీ : 08/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీఈడీ, స్పెషల్ బిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది.యాభై శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.ఓసి అభ్యర్థులు రూపాయలు…

Muhurtham Picks : ముహూర్తం పిక్స్

తేదీ : 08/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతిలో సీయం చంద్రబాబు ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నట్టు విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈనెల…

Chief Minister : రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతిపై ముఖ్యమంత్రి సంతాపం

Trinethram News : అమరావతి, ఏప్రిల్ 7 : రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుంచి రాయచోటి…

Other Story

You cannot copy content of this page