నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ
అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని
అమరావతి ఇవాళ అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉన్న నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ చీఫ్ విప్. ఈ రోజు ఉదయం 11 గంటలకు అనర్హత పిటిషన్లపై ఒకేసారి ఐదుగురి నుంచి వివరణ తీసుకోనున్న స్పీకర్ తమ్మినేని
అమరావతి : నాలుగు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయం.. ఈ నెల 8 వరకు అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండి(7న) బడ్జెట్ బీఏసీని బాయ్కాట్ చేసిన టీడీపీ.
Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్ కల్యాణ్కు అందించిన పార్టీ లీగల్ సెల్
అమరావతి అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. అంగన్వాడీలతో మంత్రి బొత్స, సజ్జల చర్చలు.. సమ్మె విరమించిన అంగన్వాడీలు.. జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ.. రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన అంగన్వాడీలు.. రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ప్రభుత్వ…
అమరావతి కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కోడికత్తి శ్రీను తరుపు పిటిషన్ దాఖలు చేసిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ అనుమతించిన హైకోర్టు నేడు విచారణ…
అమరావతి అంగన్వాడీ లతో… ప్రభుత్వ చర్చలు సఫలం… సమ్మె విరమించిన అంగన్వాడీలు… నేటి నుంచి వీధుల్లో చేరనున్న అంగన్వాడీ వర్కర్స్ మొత్తం 10 డిమాండ్లను అంగీకరించిన ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఉద్యమ కాలంలో అంగన్వాడీలకు జీతాలు…
అమరావతి షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి.. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది.. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి జగన్పై అక్రమ కేసులు బనాయించారు.. కాంగ్రెస్లో చేరాక షర్మిల యాస, భాష…
అంగన్వాడీల తొలగింపునకు సన్నాహాలు? తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలుకొత్త నియామకాలకు సంబంధించి రోస్టర్ పాయింట్ల సేకరణ.. అమరావతి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం…
అమరావతి ఉద్యమానికి 1,500 రోజులు.. 25న వెలగపూడిలో బహిరంగ సభ తుళ్లూరు : రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు అన్నదాతలు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమం ఈ నెల 25వ తేదీకి 1,500 రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని… ఆ రోజు వెలగపూడిలో…
నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్ ఘాట్ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…
You cannot copy content of this page