MLA Matsyalingam : మే 2 మన్యం బంద్‌ను విజయవంతం చేయండి

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 2 : ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ప్రజాసంఘాల పిలుపుమేరకు మే 2న నిర్వహించే ‘చలో ఐటిడీఏ పాడేరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం.ఈ…

Manyam Bandh : రాష్ట్ర వ్యాప్తంగా మే 2న మన్యం బంద్ విజయవంతం చేయాలి: ఆదివాసీ గిరిజన సంఘం పిలుపు, పొద్దు బాల్దేవ్

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ మే 2 : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడుతూ, ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మే 2న రాష్ట్రవ్యాప్తంగా మన్యం…

Mallamma Thalli Jatara : ఘనంగా మల్లమ్మ తల్లి జాతర – భక్తజన సంద్రంతో అలరించిన అడపవలస

అల్లూరిజిల్లా(డుంబ్రిగూడ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ మే 1: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం, అడపవలస గ్రామం సమీపంలోని గిరిజనుల గ్రామదేవత మల్లమ్మ తల్లి జాతర వైభవంగా నిర్వహించబడింది. ప్రతి ఏడాది చల్లని కొండల మధ్య భక్తుల మేళా…

Statewide Bandh : ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ కోసం గిరిజన సంఘాలు డిమాండ్ – మే 2 నుండి రాష్ట్ర మన్యం బంద్

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజకవర్గం ఇంచార్జ్, ఏప్రిల్ 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. షెడ్యూల్డ్ ఏరియాలలో 100 శాతం ఆదివాసీ రిజర్వేషన్ల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని,…

Drinking Water Problems : బొండం కొత్తవలసలో త్రాగునీటి కష్టాలు

జల్ జీవన్ మిషన్ బోరు మరమ్మత్తులపాలై గ్రామస్తులు ఇబ్బందుల్లోకి అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్ ఏప్రిల్ 30: అరకువేలి మండలం బొండం పంచాయతీ పరిధిలోని కొత్తవలస గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉధృతమైంది. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్…

Nagesh Kumar : జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి. నగేష్ కుమార్ నేతృత్వంలో పునాది అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు నియోజకవర్గం: ఏప్రిల్ 30: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక…

Dokka Seethamma : వంపూరు గంగులయ్య నివాళి

డొక్కా సీతమ్మ సేవలు నేటికీ ప్రజలకు మార్గదర్శకం అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు: ఏప్రిల్ 29: ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిన, మానవత్వానికి ప్రతిరూపమైన డొక్కా సీతమ్మ సేవలను జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్…

High Alert : అరకు లో ముమ్మర తనిఖీలు: కేంద్ర నిఘా హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు

అల్లూరుజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్,ఏప్రిల్ 27: కేంద్ర నిఘా వ్యవస్థ జారీ చేసిన కీలక హెచ్చరికల నేపథ్యంలో, అరకు లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో భద్రతను మరింత బలోపేతం చేయడానికి అధికారులు ముమ్మర తనిఖీలకు తెరలేపారు. ఈ…

Janasena’s Tearful Tribute : జనసేన కన్నీటి నివాళి

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు ప్రగాఢ సంతాపం అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 27: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్‌లో జరిగిన దుర్మార్గమైన ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన…

Araku MLA : అరకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ఆరంభం

అల్లూరిజిల్లా(అనంతగిరి) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్,ఏప్రిల్ 26: అరకు నియోజకవర్గంలో క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తూ, అనంతగిరి మండలంలోని దిగు శోభ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు శుక్రవారం ఘనంగా ఆరంభం లభించింది. ఈ టోర్నమెంట్‌ను అరకు…

Other Story

You cannot copy content of this page