చీకటిని తొలగించి వెళుతురిని వెదజల్లనున్న వంచుల గ్రామం

చీకటిని తొలగించి వెళుతురిని వెదజల్లనున్న వంచుల గ్రామం. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( జీకేవీధి మండలం ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, జికే వీధి మండలం, వంచుల పంచాయితీ, వంచుల గ్రామంలో చాలా నెలల తర్వాత కూటమి, ప్రభుత్వం హయాంలో…

విద్యుత్ బిల్లులను తగలబెట్టిన అరకు వేలి (సిపిఎం) మండల కమిటీ

విద్యుత్ బిల్లులను తగలబెట్టిన అరకు వేలి (సిపిఎం) మండల కమిటీ. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.14 : ఆదివాసి గిరిజన సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ మాట్లాడుతూ…పేదలపై విపరీతమైన విద్యుత్ బారాలు, కస్టమర్…

ఉమ్మడిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్తు చార్జీల, బిల్లులను గ్రామస్తులతో కలసి ధగ్ధం చేసిన(సిపిఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిండింగి రామారావు

ఉమ్మడిగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్తు చార్జీల, బిల్లులను గ్రామస్తులతో కలసి ధగ్ధం చేసిన(సిపిఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కిండింగి రామారావు. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 13 :రాష్ట్ర ప్రభుత్వం…

కూటమి ప్రభుత్వానికి గుర్తుకు రాని హామీలను గుర్తు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఛలో పాడేరు, శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం

కూటమి ప్రభుత్వానికి గుర్తుకు రాని హామీలను గుర్తు చేసేందుకు పార్టీ శ్రేణులకు ఛలో పాడేరు, శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చిన అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం (అరకు వేలి) మండలం : త్రినేత్రం న్యూస్ డిసెంబర్…

శరభగుడా తంగులగూడ గ్రామంలో ఘనంగా శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో కలశం మరియు గాయత్రి యజ్ఞం

శరభగుడా తంగులగూడ గ్రామంలో ఘనంగా శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో కలశం మరియు గాయత్రి యజ్ఞం అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.12 : అరకు వేలి మండలం పెదలబుడు పంచాయితీ, శరభ గూడ తంగులగూడ…

విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి, ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున చెల్లించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి – పి. అప్పలనర్స.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు*).అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ, విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 10లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలివిద్యుత్ షాక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి…

ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష – మండల జేఏసి నాయకులు ఎస్. అశోక్ లాల్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( కొయ్యూరు మండలం) జిల్లా ఇంచార్జ్ : ఎన్నాళ్ళు గడిచిన ఆదివాసి విద్యార్థికి విద్య అందని ద్రాక్ష. రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న విద్యాలయాల్లో, తల్లిదండ్రుల ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేయడం చిరస్మరణీయం కానీ, స్వతంత్రం వచ్చి…

పీవీటీజీ గ్రామాలకు ఇల్లులు ఇచ్చి, రోడ్డు, త్రాగునీరు మరిచారు, ఆదివాసి గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెల చిన్నబాబు

పీవీటీజీ గ్రామాలకు ఇల్లులు ఇచ్చి, రోడ్డు, త్రాగునీరు మరిచారు, ఆదివాసి గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెల చిన్నబాబు. అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.11 : అరకు వేలి మండలం బస్కి పంచాయతీ బిజగూడ,…

Water Problem : మంచి నీటి సమస్యను

మంచి నీటి సమస్యనుపరిష్కరించాలి : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, త్రినేత్రం న్యూస్. డిసెంబర్.11 : అరకు లోయ మండలం లో గన్నెల పంచాయితీ ఫరిది లోనీ “కేంటూ బడి” గ్రామమ్ లో మంచి నీటి సమస్యను పరిష్కరించాలి…

కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి – తల్లి, ఇద్దరు పిల్లలు

Trinethram News : అల్లూరి జిల్లా : పెదబయలు మండలం : గడుగుపల్లి గ్రామం : కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి – తల్లి, ఇద్దరు పిల్లలు పెదబయలు మండలం గడుగుపల్లిలో కరెంట్ షాక్ తగిలి తల్లి, ఇద్దరు పిల్లలు…

Other Story

You cannot copy content of this page